పులివెందుల పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం ఎస్సైగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్, గంజాయి …
v1meida1972@gmail.com
-
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా విశాఖ వేస్ట్ లో పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ
దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా విశాఖ వేస్ట్ లో పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పాల్గొని జింకు …
-
పులివెందుల పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో తోపుడు బండిపై బొప్పాయి కాయలు అమ్ముకునే వ్యాపారస్తుని వద్ద మంగళవారం నెమలి ఆకారంలో ఉన్న ఒక బొప్పాయి పండు కనిపించింది. బొప్పాయి పండ్లు కొనుగోలు చేసే వారు ఆ కాయను చూసి ఆశ్చర్యంగా ఉందని …
-
తాజా వార్తలుతెలంగాణ
వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్లక్ష్యం వీడాలి: సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. నర్సింలు
సంగారెడ్డి నియోజకవర్గ :- వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో రైతులు వ్యవసాయ కార్యాలయం చుట్టూ గత వారం రోజులుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని రైతులకు అందుబాటులో లేటటువంటి వ్యవసాయ అధికారులపై. చర్యలు తీసుకొని రైతుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా …
-
తాజా వార్తలుతెలంగాణ
సంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి ఇరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థత.
మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థత పాలైన ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న గంట తర్వాత వాంతులు అవ్వడంతో విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి …
-
జహీరాబాద్ బీజేపీ హిందూ సంఘాల బంద్ ప్రశాంతం…బంగ్లాదేశ్ లో హిందూవులపె జరుగుతున్నా దాడులకు నిరసనగా జహీరాబాద్ బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు పట్టణం లో ని శివాజి విగ్రహం కూడలి నుంచి ప్రధాన రహదారి మీదుగా దత్తగిరి …
-
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లాస్ రూమ్ లకు ఒక్క డోరు కూడా లేదు. మన ఊరు మన బడి కింద వచ్చిన బేంచెస్ ఖరాబ్ అవుతున్నాయి. స్కూల్ చుట్టూ ఉన్న బొండ్రి అక్కడ …
-
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 75వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. లింగాల మండలం బోనాలలో వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, వాటర్ ప్లాంట్ను వైయస్ సునీత ప్రారంభించారు. …
-
గండికోట ప్రాజెక్టుకు ఈనెల 11న కృష్ణాజలాలు రానున్నట్లు జి.ఎన్.ఎస్.ఎస్. సీఈ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. గురువారం గండికోట ప్రాజెక్టును జి.ఎన్.ఎస్.ఎస్ అధికార బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా గండికోట గేట్లను, సొరంగాన్ని వారు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జి.ఎన్.ఎస్.ఎస్ సిబ్బంది, …
-
కడప: 50 మందిపై విద్యుత్ చౌర్యం కేసులు కడప రూరల్, పులివెందుల రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యంపై గురువారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 50 దుకాణాలు, ఇళ్లను …