రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మొత్తం 80 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మరో 48 ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం …
v1meida1972@gmail.com
-
-
నల్లగొండ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు ఇండ్లు కూలిన సంఘటన వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. గ్రామానికి చెందిన పజ్జూరి ఎల్లమ్మ ఇల్లు …
-
మెదక్: అధిక వర్షాల కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని, జిల్లాయంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైందని కలెక్టర్ తెలిపారు. సోమవారం మెదక్ మండలం లోని తిమ్మనగర్, రాయీన్ పూర్,మల్క పూర్ …
-
హైదరాబాద్ : భవిష్యత్తులో భారీ వర్షాలు, వరదల వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TGDRF) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ …
-
వేములవాడ, ప్రజా నేస్తం: వేములవాడ మున్సిపల్ లో ఇటీవల విలీన గ్రామమైన తిప్పపూర్ లో వర్షానికి ఆదివారం గసికంటి ఎల్లవ్వ ఇల్లును కూలిపోయింది. నేడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 50, 000 రూపాయలను చెక్కును అందజేశారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇల్లు …
-
ఆదిలాబాద్ : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు రాష్ట్రంలో సైతం భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పెన్ గంగా నదికి వరద పోటెత్తుతోంది. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లారా వద్ద పెన్ గంగా …
-
గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలోని కృష్ణా నది సమీపంలో లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. రాయపూడి పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సుమారు 300 మంది గ్రామస్థులను సమీపంలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం …
-
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉదయం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సింగ్నగర్ ప్రాంతానికి వెళ్లారు. బోటులో వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టరేట్కు వచ్చి మరోమారు సమీక్ష నిర్వహించి …
-
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు ఉగ్రరూపాన్ని దాల్చాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు …
-
పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు ఆహారం, నీళ్లతో పాటు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముంపులో ఉన్న ప్రజలకు బియ్యంతో పాటు నిత్యావసరాలను అందించాలని సూచించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.