ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ అవినీతిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. స్టాక్ మార్కెట్ల నుంచి ఆయన్ను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)లో నిధుల …
v1meida1972@gmail.com
-
-
నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో దారుణం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళి చేరింది ఓ నిండు గర్భిణి. నేరేడుగోమ్మ మండలానికి చెందిన అశ్వినీ పురిటి నొప్పులతో నిన్న అర్ధరాత్రి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు …
-
తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టర్లకు సీఎం శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో నెలకు ఒకసారి నిద్ర చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని. …
-
మాదాపూర్లో ఉన్న టాలీవుడ్ నటుడు నాగార్జున కన్వెన్షన్ హాల్ను అక్రమంగా నిర్మించారనే ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కమిషనర్ ఎవి రంగనాథన్ గతం లో ధృవీకరించారు. హైదరాబాద్లో గత 44 ఏళ్లుగా జరిగిన చెరువుల ఆక్రమణలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ …
-
కూసుమంచి లక్ష్మణరావు షెడ్డు వద్ద వెంకట సాయి నర్సరీ ముందు ఎదురెదురుగా రెండు బైకులు ఢీ కొన్న సంఘటన శుక్రవారంచోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు తురకగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి, మరొక వ్యక్తి గోరిలపాడు తాండకు చెందిన వారుగా గుర్తించారు. …
-
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్ల అందరికీ శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించి, …
-
తాజా వార్తలుతెలంగాణ
దొడ్డి దారిన చేపడుతున్న కొత్తగూడెం సింగరేణిఏరియా ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ నియామకాన్ని వెంటనే ఆపాలి: పూల రవీందర్
సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజుని కలిసి భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పూల రవీందర్ వినతి పత్రం అందించారు. కొత్తగూడెం సింగరేణి ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ నియామకాన్నీ కొంతమంది దొడ్డి …
-
ఖమ్మం: దేశంలో సనాతన సాంప్రదాయాలను , హిందూ పర్వదినాలు , సంప్రదాయాలు మరియు హిందూ ధర్మ రక్షణకు పాటుపడుతున్న విశ్వహిందూ పరిషత్ యువతి విభాగం అయిన దుర్గా వాహిని ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఇల్లందు క్రాస్ రోడ్ లో ఉన్న శ్రీ …
-
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే పిల్లల పట్ల వికృత చేష్టలకు పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియాలోని సింగరేణి స్కూల్ లో వెలుగులోకి వచ్చింది. తాజాగా శుక్రవారం పిల్లలు స్కూలుకు వెళ్లమంటూ స్కూల్లో తమను టీచర్ …
-
ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణరాజకీయం
అపరిష్కృతంగా ఉన్న హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని హాస్పిటల్ ఎదుట సిపిఎం ధర్నా
అపరిష్కృతంగా ఉన్న సర్వజన హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ పాత జబ్బు నయం చేసుకోవడానికి రోగులు హాస్పిటల్ కి వస్తే …