కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాలున్నాయనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ వెల్లడించారు. బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని తెలిపారు. నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, …
v1meida1972@gmail.com
-
-
ర్యాగింగ్ భూతానికి ఇంజినీరింగ్ విద్యార్థి బలి అయ్యాడు. ఏపీలోని అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో YSR జిల్లా జీవీ సత్రానికి చెందిన ప్రవీణ్కుమార్(19) ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై …
-
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షిల్, ప్రభుత్వ పాఠశాలలపై సర్కార్ చిన్నచూపు చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలతో విద్యార్థులు నిత్యం ఎక్కడో ఒకచోట అస్వస్థతకు గురవుతోన్న వార్తలు ఈ మధ్య హల్చల్ చేస్తున్నాయి. ఇక ఉపాధ్యాయుల కోరతతో ఆదిలాబాద్ జిల్లాలో …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
3 దశల్లో పంచాయతీ ఎన్నికలు.. రిజర్వేషన్ల ఖరారు తర్వాతే నోటిఫికేషన్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్లతో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) సి.పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేశాక నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు: సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ… హైడ్రా పేరుతో కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయన్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు డబ్బులు …
-
క్రైమ్తాజా వార్తలుతెలంగాణ
నారాయణఖేడ్ లో దారుణం.. మద్యం మత్తులో మతిస్థిమితం లేని ఎస్సీ మహిళపై అత్యాచారం
నారాయణఖేడ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కామం తో కళ్ళు మూసుకుపోయిన ఓ ముస్లిం వ్యక్తి.. మతిస్థిమితం లేని ఎస్సీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది. నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి మతిస్థిమితం …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
మీడియా ధైర్యంగా పనిచేయాలి★ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ప్రసారమాధ్యమాలు దైర్యంగా పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. పిటిఐ 77 వ వార్షికోత్సవం సందర్బంగా బుధవారం వార్తా సంస్థల ఏడిటర్ల సమావేషంలో ఆమె మాట్లాడారు. ఒత్తిళ్లకు లొంగకుండా….ఎవరికి భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు. దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దటంలో …
-
సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి ‘హైడ్రా’ అధికారులు నోటీసులు అంటించారు. HYDలోని మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న …
-
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. తక్షణమే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 36 ఏళ్ల గాబ్రియెల్ విండీస్ తరఫున 59 టెస్టులు, 25 వన్డేలు, 2 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. అన్ని ఫార్మాట్లలో …
-
MLC కవిత బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘బాధ్యతాయుతమైన హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీంకోర్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, …