కూకట్పల్లిలో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్పాత్ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు …
v1meida1972@gmail.com
-
-
హాస్టల్ యాజమాన్యానికి తెలియకుండా స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడానికి కిటికీలో నుండి కిందకు దిగేందుకు ప్రయత్నించి 5వ అంతస్తు నుంచి జారిపడి విద్యార్థి మృతి చెందిన ఘటన మాదాపూర్లో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన శివ కుమార్ రెడ్డి …
-
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నమ్మి జనం ఓటు వేసి ప్రజలు అధికారం ఇచ్చారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాంటి హమీలను అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వర్కౌట్స్ చేస్తోంది. వైసీపీ పోరాటాలకు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణసినిమా
ఐ డి ఓ సి కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రాం సహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన దిశ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు జనవరి మాసంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమీక్ష సమావేశంలో గౌరవ శాసనసభ్యులు నియోజక వర్గాల వారీగా గ్రామాలలోని వివిధ సమస్యలను మహబూబాబాద్ ఖమ్మం గౌరవ ఎంపీల సమక్షంలో …
-
జాతీయతాజా వార్తలురాజకీయంసినిమా
కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో పనిచేసే పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి “స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇన్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్” అవగాహనా కార్యక్రమం ఏర్పాటు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు మరియు సిబ్బందికి వ్యక్తిగత జీవితంలో మరియు ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియజేసే విధంగా అవగాహన …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
లోక కళ్యాణ కోసం , సనాతన ధర్మం రక్షణ కోసం గాయత్రి పరివార్ వారిచే గాయత్రి హోమం.*
ఖమ్మం : ఇల్లందు క్రాస్ రోడ్ జల ఆంజనేయ స్వామి ఆలయం లో లోక కళ్యాణ కోసం , సనాతన ధర్మం రక్షణ కోసం 24 హోమ గుండాలు 96 మంది దంపతులతో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో గాయత్రి …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
పగిలిన ఆర్టీసీ బస్సు అద్దం.. పట్టించుకోని అధికారులు
పులివెందుల – ప్రొద్దుటూరు మార్గంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు వెనుక అద్దం పగిలిపోవడంతో ప్రయాణికులు వర్షపు చినుకులతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక బస్సు వెనుక వైపు అద్దం పగిలిపోవడంతో అక్కడ కూర్చొనేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైన ఆర్టీసీ అధికారులు …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణరాజకీయం
వేంపల్లి: అకాల వర్షం.. భారీగా వరి పంట నష్టం
జిల్లాలో తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గురువారం వేంపల్లి మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ఇడుపులపాయ, వేంపల్లి అలిరెడ్డి పల్లి, కుమ్మరాంపల్లి గ్రామాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతినింది. వారం రోజుల్లో పంట కోస్తారనగా తుఫాన్ రైతుల ఆశలపై …
-
ఖమ్మం నగరంలోని జడ్పి సెంటర్ లో ఉన్న ఆదిత్య థియేటర్ లో శుక్రవారం ఎస్.వి క్రీయేషన్స్ బ్యానర్ పై చిత్రీకరించిన “రాధే కృష్ణ”(1980) సినిమా రిలీజ్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ థియేటర్ లో సందడి చేసింది. మార్నింగ్ షో తర్వాత …
-
తాజా వార్తలుతెలంగాణ
గౌతమ్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో టూ టౌన్ పోలీస్ మరియుప్రగతి గ్రామ సమైక్య వివోఏ పద్మ
గౌతమ్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో టూ టౌన్ పోలీస్ మరియుప్రగతి గ్రామ సమైక్య వివోఏ పద్మఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ పాల్గొని మహిళలు అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలో పిల్లలు చెడు …