దీపావళి పండుగ రోజున గుడివాడ – పామర్రు రోడ్లు కొండాయపాలెం వద్ద విషాదం చోటు చేసుకుంది. కొండాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలువలోకి దూసుకెళ్లగా.. కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారి లో ఒకరు విజయవాడ …
tv9 news
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
-
పుల్కల్ మండలంలో డిసిఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, సీనియర్ మండల నాయకులు గ్రామ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కల్లపల్లి బాలరాజ్, భారీ ఎత్తున రైతులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ను ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం..
గుంటూరు తూర్పు శాసనసభ్యులుగా ఎన్నికై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా మహమ్మద్ నసీర్ అహ్మద్ ని అధ్యక్షులు కేసన శంకరరావు నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విధంగా కృషి చేస్తారు : శ్రామిక సంఘం యూనియన్ జనరల్ సెక్రటరీ
ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం గతంలో( BiFR) గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీలు అన్ని లాస్ లో ఉండేటప్పుడు కంపెనీ మూతపడే టైములో వీటిని బి ఐ ఎఫ్ ఆర్ వెళ్లకుండా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ని ఒప్పించి …
-
రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో గత నాలుగవ తేదీన రాత్రి గుర్తు తెలియని దుండగులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డి.ఎస్.పి ని కలిశారు. రామచంద్రపురం డి.ఎస్.పి. బి …
-
వైసీపీ పాలన అంత అధ్వానంగా ఉందని, ఈ రోజుకి విశాఖ జిల్లాలో ఒక పోలీస్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్లు …
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. గ్రామంలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. …
-
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 75,449 మంది దర్శించుకున్నారు. 27,121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చింది. కాగా …
-
వాహనంతో సహా రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు డీఎఫ్వో జె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అటవీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి రాయచోటి–రాజంపేట మార్గంలోని నాయునివారిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు. మహీంద్ర ఎక్స్యూవీ వాహనంలో ఎర్రచందనం దుంగలు …