ఫాస్టాగ్ సర్వీసులపై ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానున్నది. వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను ఫాస్టాగ్ నంబర్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే హిట్లిస్టులో ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా …
telugu news
-
-
పుష్ప-2 టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. అన్ని భాషల్లో కలిపి ఏకాంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట మారుమోగిపోతోందని పేర్కొంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ …
-
ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పేరుతో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్న BRS ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రైమ్తాజా వార్తలురాజకీయంవిద్య
గర్నిమిట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..
పీలేరు నియోజకవర్గం కె.వి పల్లి మండలం గర్నిమిట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆకస్మిక తనిఖీ చేశారు. మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ ను, ఓపి …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
మునిపల్లి మండల్ లింగంపల్లి గురుకుల పాఠశాల సందర్శించిన తీన్మార్ మల్లన్న టీం..
లింగంపల్లి గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలను తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులతో హాస్టల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అన్న మాకు సరియైన ఆహారం పెట్టట్లేదనీ …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రైమ్తాజా వార్తలురాజకీయం
గోదావరిలో గల్లంతై మృతిచెందిన బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కును అందించిన కలెక్టర్, ఎమ్మెల్యే..
ఊడిమూడి వద్ద గోదావరిలో గల్లంతై మృతిచెందిన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కును జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు. మృతుడు చెల్లెలికి ఉద్యోగం ఇప్పిస్తానని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీనిచ్చారు.
-
పులివెందులలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న మహిళా మార్ట్ అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మహిళా మార్ట్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా మార్ట్ లో తక్కువ ధరలకు సరుకులు అమ్మాల్సి …
-
YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా హౌసింగ్ లేఅవుట్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. లబ్ధిదారుల కోసం గత వైసీపీ ప్రభుత్వం 8,468 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2,489 ఇళ్లు అనర్హులకు కేటాయించినట్లు తాజాగా గుర్తించారు. జగనన్న లేఅవుట్లలో విచారణ జరపాలని …
-
జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆదేశాల మేరకు వెటర్నరీ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం శానిటరీ సిబ్బంది నగర పంచాయతీ పరిధిలో, వీధి కుక్కల బెడద తొలగించుటకు కుక్కలను పట్టుకొని రాబిస్ వ్యాక్సినేషన్ వేయించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ …
-
కుమార్తె చేతులపై తల్లి వాతలు పెట్టిన ఘటన రావులకోలనులో చోటు చేసుకుంది. రావులకోలనులో ఉన్న దంపతుల మధ్య విభేదాలు నెలకొనడంతో వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో వీరి కుమార్తె (14) తల్లి సంరక్షణలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఫోనులో …