రుషికొండపై అత్యంత ఇష్టంగా రూ.500 కోట్లతో నిర్మించిన భవనంలోకి అడుగుపెట్టకుండానే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆదివారం మధ్యాహ్నం రుషికొండపై నిర్మించిన భవనాన్ని మీడియా ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు వదినమ్మ సురేఖ ప్రత్యేక బహుమతి – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, డిప్యూటీ సీఎంగా కల్యాణ్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి భార్య సురేఖ పవన్ కల్యాణ్కు …
-
ఆంధ్రప్రదేశ్
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుత : పవన్ కల్యాణ్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టి సారిస్తానన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖల తన మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా …
-
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు.. కీలక ఆదేశాలు – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో నూతనంగా అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. మెగా డీఎస్సీ విడుదలకు సంబంధించి తొలి సంతకాన్ని చేయగా, …
-
ఆంధ్రప్రదేశ్
స్పందన.. ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్ – Sravya News
by Sravya Teamby Sravya Teamప్రజా సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం గత ప్రభుత్వం స్పందన పేరుతో అమలు చేసిన కార్యక్రమ పేరును తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి …
-
ఆంధ్రప్రదేశ్
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలి.. ఎంపీలతో వైఎస్ జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వరుసగా సమీక్షలు శుక్రవారం మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో సమావేశమైన ఆయన.. కీలక సూచనలు చేశారు. వైసీపీ …
-
ఆంధ్రప్రదేశ్
ఓటమి తరువాత తొలిసారి స్పందించిన మాజీ మంత్రి రోజా..! – Sravya News
by Sravya Teamby Sravya Teamవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. ఓటమి అనంతరం మౌనం దాల్చిన ఆమె తొలిసారి శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలన్నారు. …
-
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం జగన్ పై మాజీ మంత్రి అయ్యన్న సంచలన వ్యాఖ్యలు.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సీనియర్ నాయకుడితో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో కీలకమైన పింఛన్ల పంపిణీపై మంత్రి ప్రకటన.. ఇంటి వద్దకే వారితో పంపిణీ జరిగింది – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన చేశారు. రాష్ట్రంలో పింఛన్లను ఇంటికి అందించి పంపిణీ చేసేలా …
-
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 18న క్యాబినెట్.. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు..! – Sravya News
by Sravya Teamby Sravya Teamసార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జనసేన, బిజెపి కూటమి 161 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు, మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. …