ఏపీలో అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమేనని గుర్తించిన అధికారులు, నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని బ్లాక్ లో కొన్నట్లు …
latest telugu news
-
-
తాజా వార్తలుతెలంగాణ
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయండి.. సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలనీ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్ చేశారు. పిడిఎస్ యు రాష్ట్ర కొన్సిల్ సమావేశాలు సంగారెడ్డ్ లోని టి ఎనిజివో భవన్ లో శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిట్ …
-
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, GNT జిల్లాల్లో CRDA పరిధిలో 189కి.మీ మేర ఈ ORRని నిర్మిస్తారు. అలాగే …
-
అయిదేళ్ల చిన్నారి రియాన్షిక తలలో పెన్ను దిగబడటంతో మృతి చెందింది. భద్రాచలం పట్టణం సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక యూకేజీ చదువుతుంది. మంచంపై కూర్చోని రాసుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తలలోకి పెన్ను దిగింది. దీంతో కుటుంబీకులు వెంటనే స్థానిక …
-
బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ వనపర్తి జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వ విద్యకు చట్టం మాకు వర్తించదు అంటున్న ప్రైవేట్ స్కూల్స్. స్కూల్ నిర్మాణం పేరుతో అడ్మిషన్ ఫీజు నయా దందా మొదలెట్టారు. అడ్మిషన్ ఫీజు …
-
తాజా వార్తలుతెలంగాణ
అశ్వరావుపేట SI ఆత్మహత్య ఘటనపై స్పందించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్..
భద్రాద్రి కొత్తగూడేం జిల్లా అశ్వరావుపేట SI ఆత్మహత్య ఘటనపై జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నఅశ్వరావుపేట SI నుపరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై …