వైసీపీ పాలన అంత అధ్వానంగా ఉందని, ఈ రోజుకి విశాఖ జిల్లాలో ఒక పోలీస్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్లు …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. గ్రామంలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. …
-
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 75,449 మంది దర్శించుకున్నారు. 27,121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చింది. కాగా …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు..
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు సంబంధించి ఇటీవల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బరితెగించిన ఇసుక మాఫియా ఏకంగా పోలీసులకే సవాలు విసురుతోంది. దీంతో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. తాజాగా, బాపట్ల వైసీపీ నేత, …
-
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ వార్డ్ …
-
వాహనంతో సహా రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు డీఎఫ్వో జె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అటవీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి రాయచోటి–రాజంపేట మార్గంలోని నాయునివారిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు. మహీంద్ర ఎక్స్యూవీ వాహనంలో ఎర్రచందనం దుంగలు …
-
ఎన్నికల గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 3 రోజుల పాటు …
-
ఆంధ్రప్రదేశ్
నామినేటెడ్ పోస్టుల భర్తీ దిశగా సీఎం చంద్రబాబు.. కష్టపడిన వారికి కీలక బాధ్యతలు – Sravya News
by Sravya Teamby Sravya Teamసార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ.. కేడర్ కు పదవులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన …
-
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి రెండు రోజులు పాటు కుప్పంలో పర్యటన చంద్రబాబు – Sravya News
by Sravya Teamby Sravya Teamతెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో నిధులు సమకూర్చనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఆయన కుప్పానికి బయలుదేరి వెళుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెంగళూరు …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో డీఎస్సీ పోస్టులు.. జిల్లాల వారిగా ఉన్న ఖాళీలు ఇవే..! – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు మెగా డీఎస్సీ విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. …