శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం శ్రీవారిని దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకొని, నిర్వాసితులకు న్యాయం చేయండి.. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ని కోరిన బీజేపీ నేతలు
రాజమండ్రిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని బిజెపి గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి, నరసింగరావు, బిజెపి జిల్లా కార్యదర్శి, డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయిస్ …
-
ఏపీలో అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమేనని గుర్తించిన అధికారులు, నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని బ్లాక్ లో కొన్నట్లు …
-
వాహనదారులు అతివేగంగా ప్రయాణించి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామం సమీపంలో కారు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. …
-
రాయచోటి మండలం బొట్లచెరువుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బొజ్జా సంజీవ రెడ్డి మృతిపట్ల వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం బొట్లచెరువులో బొజ్జా సంజీవ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి …
-
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, GNT జిల్లాల్లో CRDA పరిధిలో 189కి.మీ మేర ఈ ORRని నిర్మిస్తారు. అలాగే …
-
శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని …
-
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం లో నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోస్తా ఉత్తరాంధ్ర ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ పాల్గొన్నారు. ఈ …
-
అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతిని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో అల్లూరి చిత్ర పటానికి నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి.పి గారు మాట్లాడుతూ.. భారత దేశం స్వాతంత్ర సిద్దికి కృషి …
-
అంతర్ జాతీయతాజా వార్తలు
ఫార్మా కంపెనీల నుంచి వచ్చే విషపూరితమైన రసాయానాలకు భారీగా మృతి చెందిన సముద్ర మత్స్యసంపద..
పెందుర్తి నియోజకవర్గం ముత్యాలమ్మ పాలెం సముద్ర తీర గ్రామంలో N T P C & ఫార్మా కంపెనీల వ్యర్థలను శుద్ధి చెయ్యకుండా కలిసిన కలుషితమైన నీటిని పైప్ లైన్స్ ద్వారా సముద్రం లోకి వదలడం వలన తీరంలో భారీగా మత్స్య …