ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందులలోని మెడికల్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి విభాగం, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేయండి..ఏపీసిసి మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి డిమాండ్
అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీసిసి మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ. 20 వేల ఇస్తామన్నారు. …
-
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మన్ అహమ్మద్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ హాల్ లో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యనారాయణ, తదితర శాఖల …
-
గాలివీడు మండలం వెలిగిల్లు ప్రాజెక్టులోకి నీరు చేరడంతో వెలిగిల్లు ప్రాజెక్టు నీటితో జలకలాడుతోంది.గత రెండు రోజులుగా వెలిగిల్లు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో ఆ ప్రాజెక్టులోకి నీరు వచ్చి సోమవారం నాటికి మూడు టీఎంసీ ల నీరు చేరిందని అధికారులు …
-
పులివెందుల పట్టణంలోని ఎంపీ ఇంటి వద్ద సోమవారం ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని, బిల్లులు మంజూరు చేయించాలని ప్రజలు ఎంపీని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని ర్యాలీ..
స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శృతిన్జాంజలి జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని ర్యాలీ చేపట్టారు. అనంతరం సి భవన్ వద్ద 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ …
-
విశాఖ సిటీలో మరో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పై శనివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఓ నిందితుడు దాడి చేయడంతో ఆ కానిస్టేబుల్ చెయ్యి విరిగింది. ఈ ఘటనలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విధంగా కృషి చేస్తారు : శ్రామిక సంఘం యూనియన్ జనరల్ సెక్రటరీ
ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం గతంలో( BiFR) గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీలు అన్ని లాస్ లో ఉండేటప్పుడు కంపెనీ మూతపడే టైములో వీటిని బి ఐ ఎఫ్ ఆర్ వెళ్లకుండా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ని ఒప్పించి …
-
రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో గత నాలుగవ తేదీన రాత్రి గుర్తు తెలియని దుండగులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డి.ఎస్.పి ని కలిశారు. రామచంద్రపురం డి.ఎస్.పి. బి …
-
ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఏపీ అప్పులు ఆర్థిక శాఖ సిఫారసులకు లోబడే ఉన్నాయని తెలుపుతూ వివరాలు తెలియజేశారు. గత 4 ఏళ్ళ కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1లక్ష 77వేల 990కోట్లు అప్పు చేసిందని.. …