ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కార్యకర్తలపై దాడులు జరుగుతున్న వైఖరిని దేశవ్యాప్తంగా చాటి చెప్పే ఉద్దేశంతో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
అత్యవసర చికిత్సతో రోగుల ప్రాణాలు కాపాడిన ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు..
అత్యవసర చికిత్సతో ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు రోగుల ప్రాణాలు కాపాడారు. 11సం. ల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తుల చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అలాగే గంగా జలం అనే 50సం. ల మహిళకు గుండెకు సంబంధించిన కీలకమైన …
-
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలనీ చీకట్ల సత్యనారాయణ అన్నారు. కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం ప్రధాన రహదారి కోటిపల్లి రేవు దగ్గర గత 35 సంవత్సరాల నుండి చీకట్ల సత్యనారాయణ కూరగాయల షాపు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. …
-
బెంగళూరులో నిర్వహించిన 2024 సౌత్ జోన్ తైక్వాండో ఛాంపియన్ పోటీల్లో పులివెందుల విద్యార్థులు ప్రతిభను చాటారు. యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు పథకాలు సాధించారని సోమవారం కోచ్ గంగాధర్ తెలిపారు. మినీ సబ్ జూనియర్ అండర్-25 కేజీల విభాగంలో 4గోల్డ్, …
-
దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా, ఫైలేరియా, వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా సోమవారం వేంపల్లి ఇమామ్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటా ఫీవర్, లార్వా సర్వేలు …
-
జనసేన పులివెందుల సమన్వయకర్త డాక్టర్. హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లెలో జనసేన క్రియాశీల సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో క్రియాశీల సభ్యులకు, జనసేన సభ్యత్వం లాభాలను ప్రజలకు వివరించారు. ప్రమాద జీవిత బీమా5, 00, 000 (ఆక్సిడెంట్ కవరేజ్) వరకు వర్తిస్తుందని …
-
ఆంధ్రప్రదేశ్రాజకీయం
అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని కలిసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు..
అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు కలిశారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా అనేక సంక్షేమ పథకాలు …
-
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె ఘటనపై స్పందించిన డీజీపీ.. భారీ కుట్ర ఉందంటూ వ్యాఖ్య – Sravya News
by Sravya Teamby Sravya Teamమదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అగ్ని ప్రమాదాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డీజీపీ ద్వాకా …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం.. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డితో కలసి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని ఈ …
-
బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం శంకవరం మెయిన్ రోడ్డు వద్ద పాత కల్వర్టు (బ్రిడ్జి) కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం వెళ్లే వాహనాలన్నీ శంకవరం ఊరిలో నుంచి గిద్దలూరుకు వెళుతుంటాయి. …