పటాన్చెరు అసెంబ్లీప్రధాని నరేంద్ర మోడీ మాన్ కి భాత్ కార్యక్రమంలో బాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శంషాబాద్ రాజు కౌన్సిలర్ మరియు అధ్యక్షులు అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం దేవేందర్ గౌడ్ OBC …
telugu news
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
-
చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలనీ బుదేరా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్ డిగ్రీ కళాశాలల్లో చట్టాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ జడ్జి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు …
-
శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపం లో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి.. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్
సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. గరిడేపల్లో …
-
పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న గడ్డు క్రాంతి కుమార్.. వారి కుటుంబానికి వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ రూ. 50 వేలు చెక్కు ను అందజేశారు. …
-
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ముక్కెర జ్యోతి (27) అను మహిళా గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త ముక్కెర రమేష్ రాయికల్ పోలీస్ స్టేషన్ లో …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు స్థానిక భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈరోజు దేశం సుభిక్షంగా శాంతితో సంతోషంగా ప్రజలు జువిస్తున్నారంటే మన భారత సైనికుల యొక్క త్యాగాలే అని …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
‘పులివెందుల జగనన్న కాలనీల్లో రూ.150 కోట్ల స్కాం’.. మంత్రి పార్థసారథి ఆరోపణ
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
-
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
-
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేంపల్లె సీఐ చాంద్ బాషా హెచ్చరించారు. వేంపల్లెలోని పులివెందుల, కడప రోడ్డు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తరలించి, వారిపై …