ప్రభుత్వం మంత్రులను నియమిస్తూ ఏపీని జిల్లాకు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పాలనా నిర్ణయాలను తీసుకోవడంపైనే దృష్టి సారించింది. అందులో భాగంగానే జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
ఆంధ్రప్రదేశ్
-
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో వర్షాలు.. ఆ దర్శనాలపై నిర్ణయం తీసుకున్న టిటిడి – Sravya News
by Sravya Teamby Sravya Teamబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో కూడా మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
పామర్రు టీడీపీ లో రచ్చకెక్కిన ఇసుక టెండర్ ల వివాదం..
కృష్ణా జిల్లా పామర్రు టీడీపీ లో ఇసుక టెండర్ ల వివాదం రచ్చకెక్కింది. ఇసుక టెండర్ కోసం టీడీపీ నేతల మధ్య తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇసుక టెండర్ బెదిరింపు వీడియో కలవరం రేపుతోంది. ఈ వీడియో లో బెనర్జీ …
-
మైదుకూరు సమీపంలోని కొట్టాల వెళ్లే దారిలో రోడ్డు దాటుతున్న చంద్రకళ అనే మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కింద పడిపోయింది గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు, విషయం తెలుసుకున్న …
-
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య శాఖ ఉద్యోగులకు షాక్.. ఇకపై విధులకు డుమ్మా కొడితే షోకాజ్ నోటీసులు – Sravya News
by Sravya Teamby Sravya Teamవైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విధులకు డుమ్మా కొట్టే ఉద్యోగుల నియామకం ఇకపై ప్రభుత్వం సీరియస్ గా ఉంటుంది. ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగుల పనితీరు అద్వానంగా ఉందన్న నివేదికల ఆధారంగా ఆ ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణవిద్య
రామవరం ప్రధాన సెంటర్లో గల ఓపెన్ గ్రౌండ్స్ వద్ద ఘనంగా బతుకమ్మ సంబరాలు..
కొత్తగూడెం మున్సిపల్ పరిధి లోని రామవరం ప్రధాన సెంటర్లో గల ఓపెన్ గ్రౌండ్స్ వద్ద తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఘనంగా నిర్వహించారు. ఈ …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంజాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
కొత్తగూడెం ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో ‘ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల’ పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సు..
కొత్తగూడెం ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో ‘ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల’ పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సు.. కొత్తగూడెం ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో ‘ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల’ పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్జాతీయతాజా వార్తలురాజకీయం
పాల్వంచ లో దివ్యాంగుల సహాయ ఉపకరణాలు ఎంపిక కార్యక్రమం..
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆద్వర్యంలో అర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్షరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహాకారంతో నాలుగు రోజుల దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఎంపిక కార్యక్రమంలో భాగంగా ఐ.డి.ఓ.సీ.కలెక్టర్ కార్యాలయం- పాల్వంచ …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో మద్యం ఉత్పత్తులకు భారీగా డిమాండ్.. ప్రభుత్వానికి 18 వేల కోట్లు – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అమలు చేయబోతున్న మద్యం విధానంలో భాగంగా మద్యం షాపులను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంది. దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఉన్న దాదాపు లక్ష దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకునేందుకు రెండు …
-
ఇజ్రాయెల్- లెబనాల్ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా ఇజ్రాయెల్లో లెబనాన్లోని బీరుట్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందారు. ‘లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 22 …