పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపధ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్లలో మిగిలి …
telangana latest news
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణవిద్య
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
జులై 28న ఖమ్మంలో జరిగే రాయల చంద్రశేఖర్ సంస్కరణ సభను జయప్రదం చేయండి భద్రాచలంలో పోస్టర్ ఆవిష్కరణ
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సిపిఐ ఎంఎల్. మాస్ లైన్ పార్టీ. కేంద్ర రాష్ట్ర ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి జులై 16 నైట్ అకాల మరణం చెందాడు. ఆయన భారత విప్లవ ఉద్యమానికి ఎంతో కృషి చేశాడు. ఆయన …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఖమ్మం వరంగల్ 563 జాతీయ రహదారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి శ్రేణులతో కలిసి ముట్టడించి నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి వికలాంగుల పెన్షన్ పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామనీ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన జాతీయ రహదారి 563 దిగ్బంధించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ను ఆయన బృందాన్ని అరెస్టు చేసి వరంగల్ కమిషనర్ ఎటుకు తరలించిన వద్దన్నపేట పోలీసులు
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా …
-
అసెంబ్లీ, పార్లమెంట్,స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తేనే ఆ ఆదివాసీ గుడేలు రాజకీయ నాయకులకు,ప్రజాప్రతినిధుల కండ్లకు కనిపిస్తయ్… తరువాత రోజులా నుండి వారి సమస్యలు యెవరికి పట్టావు….🤭😭స్వయంగా తెలంగాణ రాష్ట్రం లో ముగ్గురూ మంత్రులు ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం …
-
భద్రాచలం కేంద్రంగా అనేక డివిజన్లో నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వైద్యం కోసం భద్రాచలంలో ఉన్న 100 పడకల ప్రభుత్వం వైద్యశాలకు రోగులు వైద్యం నిమిత్తం వస్తున్నారు ఈ క్రమంలో ఇక్కడ వైద్యం అందుబాటులో ఉంటుందని …
-
సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది కూరగాయల ధరలు ఆకాశ నడుస్తున్నాయి . ముఖ్యంగా అందరూ మెచ్చే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది. సామాన్యులకు టమాట చుక్కలు చూపిస్తుంది, కిలో …
-
పుల్కల్ మండల్ లో పరిధిలోని పెద్ద రెడ్డి పెట్ గ్రామానికి చెందిన పడకంటి మల్లేశం వయసు (48 ) గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద రెడ్డి పేట గ్రామంలో డీలర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఒకేసారి గా గుండెపోటు …
-
ములుగు జిల్లా చికుపల్లి బోగత జలపాతంలో బిటెక్ విద్యార్థి మృతి చెందారు. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన బొనగాని జస్వంత్ (19) అనే యువకుడు తన స్నేహమిత్రులైన సాయి, కిరణ్, నాగేంద్ర, సుశాంత్, వంశీ గౌస్ …
-
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణపై ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వి. సునీత అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం వేంపల్లి ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఈ సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల …
-
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలనీ చీకట్ల సత్యనారాయణ అన్నారు. కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం ప్రధాన రహదారి కోటిపల్లి రేవు దగ్గర గత 35 సంవత్సరాల నుండి చీకట్ల సత్యనారాయణ కూరగాయల షాపు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. …