వైయస్ జగన్ రెడ్డి పై ఇష్టానుసారంగా వైయస్ ఆత్మ క్షోభకుమోహన్ మాట్లాడుతూ షర్మిలారని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాదులోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన షర్మిల కన్నీళ్లు …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
ఆంధ్రప్రదేశ్
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి కీలక అప్డేట్.. ఈ నెల 29 నుంచి బుకింగ్ – Sravya News
by Sravya Teamby Sravya Teamగడచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నాయకులు పలు హామీలను ఇచ్చారు. ఇందులో కీలకమైన హామీ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ. గడిచిన కొద్దిరోజులుగా ప్రభుత్వంపై …
-
ఆంధ్రప్రదేశ్
ట్విట్టర్ వేదికగా టీడీపీ, వైసీపీ వార్.. ఖాతాల్లో ఆసక్తికరమైన పోస్టులు – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్ చేయగా, గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో మరో కీలక పథకం అమలు.. దీపావళి పండగకు లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ – Sravya News
by Sravya Teamby Sravya Teamగడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. నాయకులు సూపర్ సిక్స్ పేరుతో పలు కూటమి హామీలను ఇచ్చారు. ఆయా హామీలను వరసగా అమలు చేసే దిశగా ప్రభుత్వం …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణసినిమా
ఐ డి ఓ సి కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రాం సహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన దిశ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు జనవరి మాసంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమీక్ష సమావేశంలో గౌరవ శాసనసభ్యులు నియోజక వర్గాల వారీగా గ్రామాలలోని వివిధ సమస్యలను మహబూబాబాద్ ఖమ్మం గౌరవ ఎంపీల సమక్షంలో …
-
జాతీయతాజా వార్తలురాజకీయంసినిమా
కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో పనిచేసే పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి “స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇన్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్” అవగాహనా కార్యక్రమం ఏర్పాటు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు మరియు సిబ్బందికి వ్యక్తిగత జీవితంలో మరియు ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియజేసే విధంగా అవగాహన …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
లోక కళ్యాణ కోసం , సనాతన ధర్మం రక్షణ కోసం గాయత్రి పరివార్ వారిచే గాయత్రి హోమం.*
ఖమ్మం : ఇల్లందు క్రాస్ రోడ్ జల ఆంజనేయ స్వామి ఆలయం లో లోక కళ్యాణ కోసం , సనాతన ధర్మం రక్షణ కోసం 24 హోమ గుండాలు 96 మంది దంపతులతో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో గాయత్రి …
-
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ విడుదలకు రంగం సిద్ధం.. పది రోజుల్లో మెగా నోటిఫికేషన్ విడుదల – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ విడుదలకు గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
పగిలిన ఆర్టీసీ బస్సు అద్దం.. పట్టించుకోని అధికారులు
పులివెందుల – ప్రొద్దుటూరు మార్గంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు వెనుక అద్దం పగిలిపోవడంతో ప్రయాణికులు వర్షపు చినుకులతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక బస్సు వెనుక వైపు అద్దం పగిలిపోవడంతో అక్కడ కూర్చొనేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైన ఆర్టీసీ అధికారులు …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణరాజకీయం
వేంపల్లి: అకాల వర్షం.. భారీగా వరి పంట నష్టం
జిల్లాలో తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గురువారం వేంపల్లి మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ఇడుపులపాయ, వేంపల్లి అలిరెడ్డి పల్లి, కుమ్మరాంపల్లి గ్రామాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతినింది. వారం రోజుల్లో పంట కోస్తారనగా తుఫాన్ రైతుల ఆశలపై …