ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 …
breaking news
-
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
పి.గన్నవరం గ్రామ సచివాలయం -2 నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ..
పి.గన్నవరం గ్రామ సచివాలయం -2 నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి బొండాడ నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ హాజరయ్యి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు, …
-
కృష్ణా జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీ ముఠాను తోట్లవల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి సుమారుగా రూ. 4 లక్షలు విలువగల 12 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యాసనాలకు బానిసలై రాజమండ్రి జిల్లా పరిసర ప్రాంతాలలో పంట …
-
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మంగళవారం జమేషి ఖురేసి విధ్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఛైర్ మెన్ తులసిరెడ్డి అన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి 2వ సంవత్సరం చదువుతున్న చీరాలకు చెందిన జమేషి ఖురేసి అనే …
-
ఫాస్టాగ్ సర్వీసులపై ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానున్నది. వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను ఫాస్టాగ్ నంబర్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే హిట్లిస్టులో ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా …
-
పుష్ప-2 టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. అన్ని భాషల్లో కలిపి ఏకాంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట మారుమోగిపోతోందని పేర్కొంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ …
-
ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పేరుతో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్న BRS ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రైమ్తాజా వార్తలురాజకీయంవిద్య
గర్నిమిట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..
పీలేరు నియోజకవర్గం కె.వి పల్లి మండలం గర్నిమిట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆకస్మిక తనిఖీ చేశారు. మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ ను, ఓపి …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
మునిపల్లి మండల్ లింగంపల్లి గురుకుల పాఠశాల సందర్శించిన తీన్మార్ మల్లన్న టీం..
లింగంపల్లి గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలను తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులతో హాస్టల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అన్న మాకు సరియైన ఆహారం పెట్టట్లేదనీ …