సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ, ప్రజా రక్షణ భేరి కమిటీల గ్రామ స్థాయి లో సభ్యత్వ పొందినవారు మీరు అక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండగా ఉండేలా తయారు చేస్తాం అని రాష్ట్ర అధ్యక్షులు పొన్నా …
ap news
-
-
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బందిల గిరిబాబు సేవలు అభినందనీయమని బుగ్గారం మండల అభివృద్ధి కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి, విడిసి కార్యవర్గం, సభ్యులు, మండల ప్రజలు కొనియాడారు. బదిలీ పై వెళ్తున్న సందర్భంగా …
-
మునిపల్లి మండలం కాంకోల్ టోల్ ప్లాజా వద్ద 34.94లక్షల విలువైన నిషేధిత గుట్కా పాన్ మసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. మునిపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. టోల్ గేట్ వద్ద …
-
విశాఖ సిటీలో మరో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పై శనివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఓ నిందితుడు దాడి చేయడంతో ఆ కానిస్టేబుల్ చెయ్యి విరిగింది. ఈ ఘటనలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విధంగా కృషి చేస్తారు : శ్రామిక సంఘం యూనియన్ జనరల్ సెక్రటరీ
ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం గతంలో( BiFR) గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీలు అన్ని లాస్ లో ఉండేటప్పుడు కంపెనీ మూతపడే టైములో వీటిని బి ఐ ఎఫ్ ఆర్ వెళ్లకుండా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ని ఒప్పించి …
-
రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో గత నాలుగవ తేదీన రాత్రి గుర్తు తెలియని దుండగులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డి.ఎస్.పి ని కలిశారు. రామచంద్రపురం డి.ఎస్.పి. బి …
-
4 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం బాలాజీ నగర్ లో నిర్వహించారు. యశోద హాస్పిటల్, మలక్పేట గుండెకు సంబంధించిన పరీక్షలు బీపీ షుగర్, శరత్ మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకొని, నిర్వాసితులకు న్యాయం చేయండి.. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ని కోరిన బీజేపీ నేతలు
రాజమండ్రిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని బిజెపి గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి, నరసింగరావు, బిజెపి జిల్లా కార్యదర్శి, డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయిస్ …
-
ఏపీలో అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమేనని గుర్తించిన అధికారులు, నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని బ్లాక్ లో కొన్నట్లు …
-
తాజా వార్తలుతెలంగాణ
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయండి.. సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలనీ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్ చేశారు. పిడిఎస్ యు రాష్ట్ర కొన్సిల్ సమావేశాలు సంగారెడ్డ్ లోని టి ఎనిజివో భవన్ లో శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిట్ …