ఆగష్టు ఒకటి, రెండు తేదీలలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య, హైదరాబాద్ లో నిర్వహించబోయే జాతీయ స్థాయి జనరల్ బాడీ సమావేశాలను జయప్రదం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి కుమార్ అన్నారు. విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ పోకడలకు …
telugu news
-
తాజా వార్తలుతెలంగాణ
-
ఆందోల్ మండలం పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ఎంపిటిసి కృష్ణ గౌడ్ పదవి కాలం ముగిసిన సందర్భంగా ఆయన నివాసంలో గ్రామ పెద్దలు వీరేశం, శ్రీధర్ రెడ్డి, అమీర్, నారాయణ పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కెసిఆర్ చిత్రపటంలో కూడిన జ్ఞాపకం …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం.. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డితో కలసి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని ఈ …
-
బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం శంకవరం మెయిన్ రోడ్డు వద్ద పాత కల్వర్టు (బ్రిడ్జి) కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం వెళ్లే వాహనాలన్నీ శంకవరం ఊరిలో నుంచి గిద్దలూరుకు వెళుతుంటాయి. …
-
పలుగురాళ్లపల్లె పంచాయతీ భాకరాపేట గ్రామంలో వెలసిన శ్రీ సద్గురు కేశవ నారాయణస్వామి 125 వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండలాగుడు పోటీలను మండల తెదేపా అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో సీనియర్ కేటగిరి వృషభరాజముల …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ను ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం..
గుంటూరు తూర్పు శాసనసభ్యులుగా ఎన్నికై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా మహమ్మద్ నసీర్ అహ్మద్ ని అధ్యక్షులు కేసన శంకరరావు నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
హనుమకొండ జిల్లా బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. వరంగల్ లో …
-
పద్మనాభంలో ఉచిత వైద్య శిబిరాన్ని ‘సహాయత హెల్పింగ్ హేండ్స్ ఆర్గనైజషన్’ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, జనరల్ ఫిజీషియన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, నర్సులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ సమయాన్ని నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించారు. …
-
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో రంగారెడ్డి జిల్లా డిఈవో …
-
తాజా వార్తలుతెలంగాణ
మంత్రి పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకముందే పాలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనల చేయడం, మున్నేరుకు కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. …