Home » రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం..కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం..కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం..కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో బుధవారం రాత్రి పిట్ల రాజలక్ష్మి (75) అనే వృద్ధురాలు వీధికుక్కల దాడిలో మృతి చెందింది. కుక్కలు ఆమె శరీర భాగాలను తిన్నట్లు పేర్కొన్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. తలుపులు లేని ఇంట్లో రాజలక్ష్మి ఒంటరిగా నివసిస్తోంది. ఆమె నిద్రిస్తున్న సమయంలో కుక్కలు ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాయి.

గురువారం ఉదయం కుమారులు ఇంటికి చేరుకుని చూడగా ఆమె తల, పొత్తికడుపును కుక్కలు తిన్నాయి. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు చిన్నారులపై కుక్కలు దాడి చేసిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని. దీంతో ఇప్పుడు రాజలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. అధికారులు వెంటనే గ్రామం నుంచి తరలించేలా చర్యలు తీసుకుంటున్న కుక్క స్థానికులు కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in