70
మోత్కూర్, ముద్ర: నల్లగొండ ,వరంగల్, ఖమ్మం జిల్లాలపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తీన్మార్ మల్లన్న ను మోత్కూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు,తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జి తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప శాలువాతో సన్మానించి , సన్మానించి , ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కంగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. , మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మందుల సురేష్, బయ్యని రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవిశెట్టి కిరణ్,సుంకిశాల అనిల్,చిర్రబోయిన కొమురయ్య, నారాయణ స్వామి ఉన్నారు.