Home » ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది.. - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-అసెంబ్లీలో పనిచేస్తున్న 154 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిశారు. 8 ఏళ్ల క్రితం 6 వేల వేతనంతో ఉద్యోగంలో చేరామని, 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ 10 వేల జీతమే వస్తున్నదని చెప్పారు. గతంలో అమరావతి రైతులకు కూలీలకు 2500 కూలీ భృతి వచ్చేదని, ఇప్పుడు దానిని కూడా గత వైసిపి ప్రభుత్వం నిలిపివేసి ఉంది.

తమను ఆదుకునేందుకు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలి. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆ త‌రువాత అందరితో సరదాగా ముచ్చటిస్తూ వారితో ఫోటో దిగారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in