పుష్ప-2 టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. అన్ని భాషల్లో కలిపి ఏకాంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం …
పీలేరు నియోజకవర్గం కె.వి పల్లి మండలం గర్నిమిట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి …
లింగంపల్లి గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలను తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ సందర్శించారు. అనంతరం …
ఊడిమూడి వద్ద గోదావరిలో గల్లంతై మృతిచెందిన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కును జిల్లా కలెక్టర్ …
YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా హౌసింగ్ లేఅవుట్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. లబ్ధిదారుల కోసం గత వైసీపీ …
జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆదేశాల మేరకు వెటర్నరీ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం శానిటరీ సిబ్బంది …
కుమార్తె చేతులపై తల్లి వాతలు పెట్టిన ఘటన రావులకోలనులో చోటు చేసుకుంది. రావులకోలనులో ఉన్న దంపతుల మధ్య విభేదాలు నెలకొనడంతో …
జాతీయ స్థాయిలో క్రమంగా బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల నాటికి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. …
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు. కారులో ఇంటికి వెళ్తుండగా …
కడప జిల్లా బ్రహ్మం గారి మఠం మండలం వాంపల్లెచెరువు గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద (శుభదిన్ …
ఏపీలో మందుబాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. గంజాయి …
పీలేరు మండలంలోని 9842 మంది పెన్షన్ దారులకు ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ లోపల నూరు శాతం పింఛనుదారులకు …