దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం జరుగుతున్నాయి. యూపీఎస్సీ ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష …
Sravya Team
-
-
ఆంధ్రప్రదేశ్
స్పందన.. ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్ – Sravya News
by Sravya Teamby Sravya Teamప్రజా సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం గత ప్రభుత్వం స్పందన పేరుతో అమలు చేసిన కార్యక్రమ పేరును తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి …
-
తెలంగాణ
రోగి ప్రాణాలను కాపాడిన వైద్యుల హాస్పిటల్స్ వైద్యులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Team10×6 సెం.మీ గల అరుదైన ప్యాంక్రియాటిక్ ట్యూమర్ (కణితి) శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడిన వైద్యుల ఆసుపత్రి వైద్యులు 45 సంవత్సరాల మహిళ పొత్తికడుపు నొప్పితో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్స్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపు …
-
తెలంగాణ
ఎయిమ్స్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamబీబీనగర్, ముద్ర ప్రతినిధి: ఆపదలో వున్న రోగికి రక్తదానం చేసి వారి ప్రాణాలు నిలపడంకన్నా గొప్ప సాయం ఇంకేమీ లేదని బీబీనగర్లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియా అన్నారు. ఎయిమ్స్లో …
-
ఆంధ్రప్రదేశ్
TTD News | తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ శ్యామలారావు – Sravya News
by Sravya Teamby Sravya Teamఈవార్తలు : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కార్యనిర్వాహక అధికారి (ఈవో)గా 1997 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలారావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను బదిలీ చేస్తూ …
-
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం… రాష్ట్ర అధ్యక్షుడి మార్పు…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు.. …
-
ఏపీ మంత్రుల శాఖలివే…!
-
ఆంధ్రప్రదేశ్
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలి.. ఎంపీలతో వైఎస్ జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వరుసగా సమీక్షలు శుక్రవారం మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో సమావేశమైన ఆయన.. కీలక సూచనలు చేశారు. వైసీపీ …
-
ఆంధ్రప్రదేశ్
ఓటమి తరువాత తొలిసారి స్పందించిన మాజీ మంత్రి రోజా..! – Sravya News
by Sravya Teamby Sravya Teamవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. ఓటమి అనంతరం మౌనం దాల్చిన ఆమె తొలిసారి శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలన్నారు. …
-
తెలంగాణ
ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,తెలంగాణ:- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ జర్నలిస్ట్ పంపిన ఫోటో సంచలనంగా మారింది. ఆ ప్రాజెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. “సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో …