22 క్రస్ట్ ల్గేట్ల ఎత్తివేత ముద్ర, తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్ జలకళను సంతరించుకుంది. శ్రీశైలం నుంచి ఆ జలశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో డ్యాం అధికారులు 22 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు …
Sravya Team
-
తాజా వార్తలు
-
ఆంధ్రప్రదేశ్
భద్రత కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamవైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. జూన్ 3నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని. ఈ మేరకు జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతపై …
-
ఆంధ్రప్రదేశ్
పవన్ కి మరో కీలక బాధ్యత అప్పజెప్పిన చంద్రబాబు…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు. సోమవారం నాడు జరిగిన కలెక్టర్ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా రానున్న వందరోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా …
-
తాజా వార్తలు
నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలి..అలసత్వం వహిస్తే చార్యలు తప్పవు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamపెంట్లవెల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలని, అలసత్వం వహించే చార్యలు తప్పవని ఎక్సైజ్, …
-
తెలంగాణ
పెంట్లవెల్లి కేజీబీవీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం – జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారుల పర్యవేక్షణ పెంచాలి ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: పెంట్లవెల్లి కేజీబీవీ విద్యార్థులు కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థతకు గురైన సంఘటనపై ఆరా తీయడానికి పెంట్లవెల్లి కేజీబీవీనీ కలెక్టర్ బాదావత్ సంతోష్ …
-
ఆంధ్రప్రదేశ్
ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో ఆర్5 జోన్లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు వారి సొంత ఇళ్ల స్థలాలు నిర్ణయించారు. అవసరమైతే టిడ్కో ఇళ్లు నిర్మించి ఇద్దామని. …
-
తెలంగాణ
శ్రీదేవి బదిలీపై అంతర్యమేంటి? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamబాధ్యతలు చేపట్టిన 9 నెలలకే కమర్షియల్ టాక్స్ కమిషనర్కు షాకిచ్చిన సర్కారు మొదటినుంచీ ఆరోపణలు జీఎస్టీ స్కామ్లోనూ అధికారి అత్యుత్సాహం బదిలీని ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు! ముద్ర, తెలంగాణ బ్యూరో : తాజాగా జరిగిన …
-
తాజా వార్తలు
వర్కింగ్ జర్నలిస్టులకు వెజ్ బోర్డు, ప్రత్యేక భద్రతా చట్టం అవసరం!: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamపంచకుల (చండీఘర్, హర్యానా): ఆగష్టు4: వర్కింగ్ జర్నలిస్టుల వెజ్ బోర్డు పునరుద్ధరించాలన్న ఐజేయు డిమాండును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలనే డిమాండ్ కూడా …
-
చలో ముచ్చర్ల..
-
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై లుక్ౌట్ నోటీసులు జారీ..? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ పోలీసులు షాకిచ్చారు..! విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజుల కిందటే ఈ నోటీసులు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నోటీసులకు ముందే ఆయన విదేశాలకు వెళ్లినట్లుగా కూడా …