కాంగోలోని కివు లేక్లో 278 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ మునిగి 78 మంది ఉన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు. ఓవర్ లోడింగ్ కారణంగా కిటుకు పోర్ట్కు కొన్ని …
Sravya Team
-
తాజా వార్తలు
-
తెలంగాణ
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamహైడ్రా కూల్చివేతలపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.అయితే, హైడ్రా చర్యల కారణంగా కొందరు నిరుపేదలు కూడా రోడ్డున పడుతున్నారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపివేయాలని కోర్టుకు …
-
ఆంధ్రప్రదేశ్
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamవైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే మాజీ ఎంపీ సురేష్పై ఉన్న హత్యపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ను …
-
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గాయత్రీదేవిగా అమ్మవారి దర్శనం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamవిజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే దేవీ నవరాత్రి ఉత్సవాలకు సర్వత్రా సిద్ధం చేశామని ఆలయ ఈఓ రామారావు …
-
ఆంధ్రప్రదేశ్
తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. సుప్రీం సంచలన నిర్ణయం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించి.. కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర …
-
ఆంధ్రప్రదేశ్
టీటీడీలో రెండు లక్షల వేతనంతో ఉద్యోగాలు.. ఈ ఛాన్స్ మిస్ కావొద్దు – Sravya News
by Sravya Teamby Sravya Teamతిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే గొప్ప అవకాశం నిరుద్యోగ యువతకు లభించింది. రెండు లక్షల వేతనంతో పలు ఉద్యోగ అవకాశాలను టీటీడీ కల్పిస్తోంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను ఇప్పటికే టీటీడీ విడుదల చేసింది. ఆయా ఉద్యోగాలకు ఎంపిక …
-
తాజా వార్తలు
ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "చిట్టి పొట్టి" – Sravya News
by Sravya Teamby Sravya Teamఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "చిట్టి పొట్టి"
-
తెలంగాణ
నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా – మంత్రి కొండా సురేఖ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamసమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు సమంతను ట్యాగ్ చేస్తూ మంత్రి కొండా సురేఖ ఎక్స్లో పోస్టు చేశారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నప్పుడు ధోరణిని ప్రశ్నించడమే …
-
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ బాలా త్రిపురి సుందరి దేవిగా అమ్మవారి దర్శనం… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్ శర్మ అక్టోబర్ 3, 2024 – 11:09 నవీకరించబడింది: అక్టోబర్ 3, 2024 – 11:12 విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.తొలిరోజు …
-
తెలంగాణ
డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు రూ.25,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రా సంచలనంగా …