Home » బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే మాజీ ఎంపీ సురేష్‌పై ఉన్న హత్యపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు. తుళ్ళూరు వేసిన పీటీ వారెంట్‌కు ట్రయల్ కోర్టు అనుమతించింది.

టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి గత నెలలో నందిగం సురేష్ హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. న్యాయస్థానం గుర్తించిన సురేష్‌ను పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి విచారించారు. కీలకమైన ఆయన నుంచి రాబట్టారు. రెండు వారాల జ్యుడీషియల్‌ రిమాండ్‌ ముగియడంతో మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్నటి(గురువారం)తో రిమాండ్ ముగిసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in