పలుగురాళ్లపల్లె పంచాయతీ భాకరాపేట గ్రామంలో వెలసిన శ్రీ సద్గురు కేశవ నారాయణస్వామి 125 వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండలాగుడు పోటీలను మండల తెదేపా అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో సీనియర్ కేటగిరి వృషభరాజముల …
v1meida1972@gmail.com
-
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ను ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం..
గుంటూరు తూర్పు శాసనసభ్యులుగా ఎన్నికై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా మహమ్మద్ నసీర్ అహ్మద్ ని అధ్యక్షులు కేసన శంకరరావు నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
హనుమకొండ జిల్లా బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. వరంగల్ లో …
-
పద్మనాభంలో ఉచిత వైద్య శిబిరాన్ని ‘సహాయత హెల్పింగ్ హేండ్స్ ఆర్గనైజషన్’ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, జనరల్ ఫిజీషియన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, నర్సులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ సమయాన్ని నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించారు. …
-
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో రంగారెడ్డి జిల్లా డిఈవో …
-
తాజా వార్తలుతెలంగాణ
మంత్రి పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకముందే పాలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనల చేయడం, మున్నేరుకు కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. …
-
ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం లో శనివారం రాత్రి జరిగిన ‘పల్లె పాటల ప్రస్తానం పాటకు పాతికేళ్ళు’ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఆలపించిన పల్లె పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. గాయకుడు పాగి వెంకన్న పాటల ప్రస్థానానికి పాతికేళ్ళునిండిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. …
-
నారాయణఖేడ్ పట్టణంలోని మహాంకాళీ నగర్ కాలనీలో గల ఓ ఇంట్లో పొగాకు మరియు నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచారని విశ్వసనీయ సమాచారం అందుకున్న సి.సి.యస్ మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి సుమారు రూ. 4,53,748 విలువ గల …
-
నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాదులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో మక్తల్, నారాయణపేట- కొడంగల్ నియోజకవర్గం లోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణానికై మూడు దశలు …
-
తాజా వార్తలుతెలంగాణ
గౌరవ ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…
ఆందోల్ నియోజకవర్గం ,జూలై 18 (శ్రావ్య న్యూస్ ) చౌటకూర్ మండలంలోవైద్య ఆరోగ్య, శాఖ , దామోదర రాజనర్సింహ & ,సైన్స్ టెక్నాలజీ ఆదేశాల మేరకు గురువారం రోజు న . చౌటకూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద 31 …