ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అచ్చుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయాపడిన కొందరు కార్మికలకు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. …
v1meida1972@gmail.com
-
-
మునిపల్లి మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అనురాధ రాగి ఆకుపై మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని వేశారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా రాగి ఆకుపై చిరంజీవి చిత్రాన్ని వేసిన్నట్టు ఆమె తెలిపారు. పండుగలు, ప్రముఖుల జన్మదిన సందర్భంగా రాగి ఆకుపైన చిత్రాలను వేస్తున్నట్లు …
-
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అలాగే ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పీఎంఓ …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
రైతు రుణమాఫీ పై ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దు: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
రుణమాఫీ గురించి ప్రభుత్వం పై ప్రతిపక్ష BRS పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని ఆయన తెలిపారు. టెక్నీకల్ కారణం …
-
రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ BRS నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయనుంది. రైతులకు అండగా నిలిచేందుకు ఈ కార్యాచరణకు పిలుపునిచ్చింది. రుణమాఫీకి బడ్జెట్లో రూ.31వేల కోట్లకు ఆమోదం తెలిపి, రూ.18వేల కోట్లే ఖర్చు చేసిన …
-
మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా నేడు తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను …
-
తాజా వార్తలుతెలంగాణ
కోల్కత్తా వైద్య విద్యార్థి హత్యాచారాన్ని నిరసిస్తూ ఇంటర్ విద్య నారి శక్తి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
ఖమ్మం జిల్లా పరిషత్ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పాత ధర్నా చౌక్ వరకు కోల్కత్తా వైద్య విద్యార్థి హత్యాచారాన్ని నిరసిస్తూ ఇంటర్ విద్య నారి శక్తి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. సంఘటన జరిగి ఎన్ని రోజులైనా కూడా నిందితులని …
-
క్రైమ్తాజా వార్తలుతెలంగాణ
అక్రమంగా నిలువ ఉంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న 90 క్వింటాళ్ల పిడిఎస్ రేషన్ బియ్యం పట్టివేత
పాలేరు నియజకవర్గం: అక్రమంగా నిలువ ఉంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న 90 క్వింటాళ్ల పిడిఎస్ రేషన్ బియ్యాన్ని పక్క సమాచారంతో తిరుమలాయపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీష్ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిండిప్రోలు గ్రామంలోని …
-
ప్రముఖ సినీ నటి సమంత తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పనున్నట్లు మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాను వరల్డ్ పికిల్ బాల్ లీగ్లో చెన్నై జట్టు ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నట్లు కొద్ది సేపటి క్రితం ఆమె తెలిపారు. …
-
పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబరు 3న జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టూ (రాజస్థాన్ నుంచి), జార్జి కురియన్ను(మధ్యప్రదేశ్ నుంచి) అభ్యర్థులుగా బరిలో దించింది. మమతా మొహంతను …