మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తొండూరు ఎస్ఐ లక్ష్మినారాయణ హెచ్చరించారు. గురువారం ఆయన తొండూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణ నష్టం చేయకూడదని చెప్పారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే …
v1meida1972@gmail.com
-
-
నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రలతోనే సృష్టిస్తోందని అఖిల భారత సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్ తీవ్రంగా విమర్శించారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్ ఆడిటోరియం లో “సంక్షోభంలో విశాఖ …
-
నారాయణ పేట*జిల్లా మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న 164 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ సందర్బంగా ముదిరాజ్ సంగం కొడంగల్ తాలుక కార్యదర్శి నెల్లి రాములు మాట్లాడుతూ పండుగ సాయన్న అణగారిన వర్గాల తరపున …
-
రాయికల్ పట్టణానికి చెందిన ఇమ్మడి విజయ్ కుమార్- హరిణి ల కుమారుడు హశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాయికల్ మండలం వడ్డలింగాపూర్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం నూనె పప్పు సబ్బులు కూరగాయలుపంపిణీ చేశారు.ఈ సందర్భంగా …
-
జాతీయ స్థాయి ఫ్లోర్ బాల్ జట్టు గోల్ కీపర్గా వేంపల్లెలోని డా. వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాచవీటి తేజేంద్ర ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీల్లో తేజేంద్ర గోల్ కీపర్ …
-
పులివెందుల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బుధవారం ఎంపీడీవో దివాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యల పైన, అభివృద్ధి పైన చర్చించడం జరుగుతుందని తెలిపారు. మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఈ …
-
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా ఛైర్ మెన్ తులసిరెడ్డి కలిశారు. బుధవారం హైదరాబాదులోని సెక్రటేరియట్ లో తులసిరెడ్డి ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే …
-
వేంపల్లెలో రోడ్డు విస్తరణలో భాగంగా 33/11కెవి రాజారెడ్డి నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఫీడర్ నందు మరమ్మతుల కార్యక్రమం చేపట్టనున్నట్లు బుధవారం విద్యుత్ జేఈ శివ దినేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్ సి …
-
జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలువగా నూతన కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెదలు …
-
రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అలియాస్ వీసా రెడ్డి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తూ పి.గన్నవరం త్రీ రోడ్ జంక్షన్లో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేఖరులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై …