ఖాజీపేటలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఖాజీపేట కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకారులు మానవహారంగా నిలబడి నినాదాలు చేస్తూ ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరారు.
v1meida1972@gmail.com
-
-
Uncategorizedతాజా వార్తలుతెలంగాణరాజకీయం
పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాస్
ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థులను రానున్న పోటీపరీక్షలకు సన్నద్ధం చేసే ఉద్దేశ్యంతో రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న పొంగులేటి శీనన్న ఉచిత కోచింగ్ క్యాంప్ ను బుధవారం ఉదయం …
-
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్కు సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయగా.. శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి 23వ తేదీ వరకూ సమయం ఇచ్చింది. …
-
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’ సినిమాలో నటించడం తన అదృష్టమని హీరోయిన్ ప్రియాంక మోహన్ అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. పవన్, నాని ఎప్పుడూ క్రియేటివ్గా …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ రేవంత్: సీఎం వ్యాఖ్యలకు KTR కౌంటర్
సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయలేరని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు KTR కౌంటర్ ఇచ్చారు. ‘నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ రేవంత్. మేం అధికారంలోకి వచ్చిన రోజునే అంబేడ్కర్ సచివాలయ పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని …
-
సిక్కింలో భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సిక్కింలోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) తీస్తా స్టేజ్ 5 డ్యామ్లోని పవర్ స్టేషన్పై భారీ కొండచరియలు పడి ధ్వంసమైంది. గత కొన్ని వారాలుగా తరచుగా చిన్నపాటి రాళ్లు జారిపోతుండడంతో ముప్పు …
-
తెలంగాణలో ఇంటర్మిడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్ధులకు ఇంటర్ బోర్డు శుభవార్త తెలిపింది. ఇంటర్మిడియట్ అడ్మిషన్ల గడువును పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది. తెలంగాణలోని గవర్నమెంట్, ప్రైవేట్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కళాశాలలో 2024-25 సంవత్సరానికి గాను …
-
స్టాచ్యూ ఆఫ్ యూనియన్ (ఎస్ఓయూ) పేరిట అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర పరిధిలోని అష్టలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఈ మహా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. భారత సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా …
-
రక్షాబంధన్ రోజు RTCలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందులో 41.74 లక్షల మంది మహిళలున్నట్లు తెలిపారు. దీనిద్వారా రికార్డు స్థాయిలో రూ.32కోట్లు రాబడి వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, టికెట్ల …
-
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఆయన క్రీడా ప్రయాణాన్ని మూవీగా తీసుకురానున్నట్లు Tసిరీస్ అధికార ప్రకటన వెల్లడించింది. ఈ సినిమాలో యువరాజ్ సింగ్ అద్వితీయ క్రికెట్ ప్రయాణం, ఆయన పాత్ర వంటి అంశాల నేపథ్యంలోనే సినిమా తెరకెక్కనున్నట్లు …