విశాఖ సిటీలో మరో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పై శనివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఓ నిందితుడు దాడి చేయడంతో ఆ కానిస్టేబుల్ చెయ్యి విరిగింది. ఈ ఘటనలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ …
v1meida1972@gmail.com
-
-
సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో జిల్లా అధ్యక్షులు, పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విధంగా కృషి చేస్తారు : శ్రామిక సంఘం యూనియన్ జనరల్ సెక్రటరీ
ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం గతంలో( BiFR) గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీలు అన్ని లాస్ లో ఉండేటప్పుడు కంపెనీ మూతపడే టైములో వీటిని బి ఐ ఎఫ్ ఆర్ వెళ్లకుండా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ని ఒప్పించి …
-
రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో గత నాలుగవ తేదీన రాత్రి గుర్తు తెలియని దుండగులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డి.ఎస్.పి ని కలిశారు. రామచంద్రపురం డి.ఎస్.పి. బి …
-
ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఏపీ అప్పులు ఆర్థిక శాఖ సిఫారసులకు లోబడే ఉన్నాయని తెలుపుతూ వివరాలు తెలియజేశారు. గత 4 ఏళ్ళ కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1లక్ష 77వేల 990కోట్లు అప్పు చేసిందని.. …
-
శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం శ్రీవారిని దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి …
-
4 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం బాలాజీ నగర్ లో నిర్వహించారు. యశోద హాస్పిటల్, మలక్పేట గుండెకు సంబంధించిన పరీక్షలు బీపీ షుగర్, శరత్ మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకొని, నిర్వాసితులకు న్యాయం చేయండి.. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ని కోరిన బీజేపీ నేతలు
రాజమండ్రిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని బిజెపి గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి, నరసింగరావు, బిజెపి జిల్లా కార్యదర్శి, డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయిస్ …
-
ఏపీలో అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమేనని గుర్తించిన అధికారులు, నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని బ్లాక్ లో కొన్నట్లు …
-
వాహనదారులు అతివేగంగా ప్రయాణించి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామం సమీపంలో కారు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. …