తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా అని …
v1meida1972@gmail.com
-
-
సింహాద్రిపురం మండలం బి. చెర్లోపల్లిలో శుక్రవారం సాయంత్రం పిడుగు పడి ఆవు, కోడె దూడలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన సతీశ్ కుమార్ రెడ్డి ఆవు, కోడెదూడలను పొలం వద్దకు తీసుకెళ్లి మేపుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పిడుగు పడి …
-
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందించే పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైన దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ డిజిటల్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులకు పూర్తి …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకం లబ్దిదారులకు చెక్కులను అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..
కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకం క్రింది కొత్తగూడెం మున్సిపాలిటీ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి ఎంపికైన 66 మంది లబ్దిదారులకు రూ.66,07,656ల విలువగల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అందజేశారు. ఈ సందర్బంగా …
-
తెలంగాణ మీదుగా తరలిస్తున్న సుమారు రూ. 4కోట్ల విలువ చేసే నిషేధిత గంజాయిని ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని పాల్వంచ, అశ్వరావుపేట, మణుగూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 22 కేసుల్లో పట్టుబడ్డ 1065.13 కేజీల గంజాయిని …
-
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు ఉ.10.30 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. దర్యాప్తుపై కేంద్రం అభిప్రాయం తెలిపేందుకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీంతో విచారణను ధర్మాసనం …
-
కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలు కాదు పొమ్మన్నారు. దీంతో పోలీసులు వారి కడుపు నింపుతున్నారు. మహబూబ్నగర్(D) మాసన్పల్లికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఓ కొడుకు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. బిడ్డలు పట్టించుకోకపోవడంతో HYD …
-
మూసీని అడ్డు పెట్టుకుని బీజేపీ, BRS రాజకీయాలు చేస్తున్నాయని CM రేవంత్ విమర్శించారు. ‘కిషన్ రెడ్డి, ఈటల.. మీకు మోదీ చేపట్టిన సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి కానీ.. మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ రావు …
-
అర్హులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు రాకపోవడంతో పథకాలు అందలేదని, వారందరికీ రేషన్ కార్డు అందించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రేషన్ కార్డు విధానం …
-
KTRపై ఆరోపణలు చేసే క్రమంలో సమంత, అక్కినేని కుటుంబాలపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమవడంతోపాటు ప్రజలు, రాజకీయ పక్షాలు ఆమె తీరును ఖండించాయి. ఇప్పటికే ‘హైడ్రా’తో GHMC పరిధిలో …