మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరఫు లాయర్ ఉమామహేశ్వరరావు దావా దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, తుల ఉమను సాక్షులుగా …
v1meida1972@gmail.com
-
-
రుద్రంపూర్ లోని ప్రగతి వనం వద్ద ఫ్యామిలీ డే, బతుకమ్మ ఆటపాట సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా పరిసర ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎం. షాలేం …
-
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ కేసు పిటిషన్పై కోర్టు విచారణ జరిపి నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
-
పూల పండుగకు వేళయ్యింది. గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమరవీరుల స్మారకస్థూపం నుండి అప్పర్ ట్యాంక్ బండ్లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. …
-
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు మంత్రివర్గం సంతాపం తెలిపింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ముంబైకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 …
-
గత పదేళ్లలో కేసీఆర్ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గాంధీ భవన్లో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వం 150 మందికి మాత్రమే …
-
ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మాల కావడం వల్లే మాదిగలకు రేవంత్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వర్గీకరణ తర్వాతే ఉద్యోగాలు భర్తీ …
-
హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్లో ఉంచిన వీడియోలను తొలగించాలని పలు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులను న్యాయస్థానం ఆదేశించింది. విష్ణు మంచు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం …
-
విజయవాడలో భక్తుల రద్దీ ఉన్న తరుణంలో ఏపీ హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. భవానీ మాల వేసుకున్న వారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్, సీపీలతో చర్చించానని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు రాకకు ప్రత్యేక ఏర్పాటు …
-
నేడు విజయవాడ దుర్గమ్మకు AP సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు ఇంద్రకీలాద్రికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా …