గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ పత్తికి రూ.7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర రైతులపై కేంద్రంకు ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ …
v1meida1972@gmail.com
-
-
తాజా వార్తలుతెలంగాణసినిమా
మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై మళ్లీ స్పందించిన టాలీవుడ్ నటి సమంత..
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నటి సమంత మరోమారు స్పందించారు. తన చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే సమస్యలను ఎదుర్కోగలిగానని చెప్పారు. తన తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’ ప్రమోషన్లో …
-
రేపు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేసులో ఆయన హాజరు కానున్నారు. ఆయన స్టేట్మెంట్ను ఈ నెల 18వ తేదీన రికార్డు చేయాలని కోర్టు ఆదేశించడంతో రేపు …
-
టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ సీఎం …
-
పులివెందుల పట్టణంలో బాలుడి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం పట్టణంలోని పుల్లారెడ్డి హాస్పిటల్ సమీపంలోని కాలనీలో గురువారం ఉదయం బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఒక వ్యక్తి విఫలయత్నం చేశాడు. కాలనీలో నివాసముంటున్న పవన్, రాధల కుమారుడు ఒంటరిగా …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. కోర్టుకు కూడా రాకుండానే..!
గత కొంతకాలంగా నడుస్తున్న ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈరోజు (అక్టోబర్ 16న) నాంపల్లి కోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. …
-
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తీవ్ర విషాదం నెలకొంది. ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు వదిలింది. జమ్మికుంటకు చెందిన రాజు, జమున దంపతుల కుమార్తె.. ఉక్కులు (5) మంగళవారం (అక్టోబర్ 15న) అస్వస్థతకు గురైంది. దీంతో.. తల్లిందండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. …
-
తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. …
-
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బహుళ రహదారులు, హైవే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.1014 కోట్లు మంజూరు చేసింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కి 200.06 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి …
-
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించడాన్ని లంచంగా పరిగణించాలని కోరుతూ గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. పలు పెండింగ్ కేసులతో కలిపి ఈ పిటిషన్పై మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలను ఇవ్వకుండా వెంటనే …