సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయం ఎదురుగా జీవో నెంబర్ 29 రద్దు పరచాలని రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు జీవో …
v1meida1972@gmail.com
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలువిద్యసినిమా
అమ్మవారి దేవాలయం వద్ద పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహణ..
కొత్తగూడెంలో అమృతానంద స్వామి గురువుల ఆశీస్సులతో గురువులు అరుణానంద స్వామి నేతృత్వంలో రామవరం గోధుమ వాగు బ్రిడ్జి సమీపంలో గల అమ్మవారి దేవాలయం వద్ద ఆశ్విజ మాసాన్ని పురస్కరించుకొని దసరా నవరాత్రులు ముగించుకున్న సందర్భంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి విశేషంగా , పంచామృతాలతో …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఇండియన్ కిషన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెల్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఇండియన్ కిషన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెల్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాద్ జిల్లాల నుంచి మద్దిశెట్టి అభిమానులు భారీ సంఖ్యలో మీటింగ్ కు …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలువిద్య
మునగ సాగు తో ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
జిల్లాలోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్,చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ ది వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన లతో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీ …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంజాతీయతాజా వార్తలురాజకీయం
నియోజకవర్గ అభివృద్ధి పనులకోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ప్రధాన రహదారి వెడల్పు మరియు మరమ్మత్తులకు, ఇతర అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులుగౌ ” కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివారి ఛాంబర్ లో గౌరవ …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రైమ్తాజా వార్తలు
బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో భాగంగా గాంధీ నగర్ లోని …
-
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరడంతో శుక్రవారం మధ్యాహ్నం డ్యామ్ ఒక్క గేటు ద్వారా జలవనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు …
-
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిపై దాడుల నియంత్రణకు స్టేట్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, వయలెన్స్ ప్రివెన్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని డెసిషన్ తీసుకున్నది. దీనికి సంబంధించి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశాలతో కమిటీల …
-
AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ శుక్రవారం మాట్లాడారు. ఇసుక తీసే కాంట్రాక్టులను అధికార పార్టీ వారికే కట్టబెట్టారని ఆరోపించారు. …
-
ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం. నేను స్పష్టంగా చెబుతున్నా. భయపడేది లేదు. ఈయనకు ఏం తెల్వదు. అనుకోకుండా తంతే గారెల …