పి.గన్నవరం గ్రామ సచివాలయం -2 నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి బొండాడ నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ హాజరయ్యి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు, …
telangana news
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
-
ఫాస్టాగ్ సర్వీసులపై ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానున్నది. వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను ఫాస్టాగ్ నంబర్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే హిట్లిస్టులో ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా …
-
పుష్ప-2 టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. అన్ని భాషల్లో కలిపి ఏకాంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట మారుమోగిపోతోందని పేర్కొంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ …
-
ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పేరుతో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్న BRS ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రైమ్తాజా వార్తలురాజకీయంవిద్య
గర్నిమిట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..
పీలేరు నియోజకవర్గం కె.వి పల్లి మండలం గర్నిమిట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆకస్మిక తనిఖీ చేశారు. మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ ను, ఓపి …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
మునిపల్లి మండల్ లింగంపల్లి గురుకుల పాఠశాల సందర్శించిన తీన్మార్ మల్లన్న టీం..
లింగంపల్లి గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలను తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులతో హాస్టల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అన్న మాకు సరియైన ఆహారం పెట్టట్లేదనీ …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని.. లైసెన్సును రద్దు చేయండి.. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్
సదాశివపేట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తంగడపల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అసంపూర్తిగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నర్సింలు మాట్లాడుతూ.. తంగడపల్లి లో …
-
ఏపీలో మందుబాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. గంజాయి మత్తులో మేం కాపులం.. ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద బాధితులను పరామర్శించడానికి మంత్రి వచ్చిన సమయంలో ఈ ఘటన …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్తాజా వార్తలుతెలంగాణ
పీలేరు మండలంలో పెన్షన్ దారులకు ఇంటి వద్దకే పెన్షన్.. ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి వెల్లడి
పీలేరు మండలంలోని 9842 మంది పెన్షన్ దారులకు ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ లోపల నూరు శాతం పింఛనుదారులకు నగదు మొత్తం అందించబడుననీ .. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వ సిబ్బంది అందరికి 50 నుంచి 70 వరకు పింఛనుదారులను కేటాయించడం …
-
కొండాపురం మండలంలో ఓ వర్గానికి చెందిన నేతల మధ్య వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. టీ కోడూరులో అక్రమ గ్రావెల్ తవ్వకాల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిలువరించాలని …