పీలేరు నియోజకవర్గం కె.వి పల్లి మండలం గర్నిమిట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆకస్మిక తనిఖీ చేశారు. మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ ను, ఓపి …
ఏపీ రాజకీయాలు
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రైమ్తాజా వార్తలురాజకీయంవిద్య
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
మునిపల్లి మండల్ లింగంపల్లి గురుకుల పాఠశాల సందర్శించిన తీన్మార్ మల్లన్న టీం..
లింగంపల్లి గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలను తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులతో హాస్టల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అన్న మాకు సరియైన ఆహారం పెట్టట్లేదనీ …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రైమ్తాజా వార్తలురాజకీయం
గోదావరిలో గల్లంతై మృతిచెందిన బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కును అందించిన కలెక్టర్, ఎమ్మెల్యే..
ఊడిమూడి వద్ద గోదావరిలో గల్లంతై మృతిచెందిన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కును జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు. మృతుడు చెల్లెలికి ఉద్యోగం ఇప్పిస్తానని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీనిచ్చారు.
-
పులివెందులలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న మహిళా మార్ట్ అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మహిళా మార్ట్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా మార్ట్ లో తక్కువ ధరలకు సరుకులు అమ్మాల్సి …
-
YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా హౌసింగ్ లేఅవుట్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. లబ్ధిదారుల కోసం గత వైసీపీ ప్రభుత్వం 8,468 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2,489 ఇళ్లు అనర్హులకు కేటాయించినట్లు తాజాగా గుర్తించారు. జగనన్న లేఅవుట్లలో విచారణ జరపాలని …
-
ఏపీలో మందుబాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. గంజాయి మత్తులో మేం కాపులం.. ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద బాధితులను పరామర్శించడానికి మంత్రి వచ్చిన సమయంలో ఈ ఘటన …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్తాజా వార్తలుతెలంగాణ
పీలేరు మండలంలో పెన్షన్ దారులకు ఇంటి వద్దకే పెన్షన్.. ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి వెల్లడి
పీలేరు మండలంలోని 9842 మంది పెన్షన్ దారులకు ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ లోపల నూరు శాతం పింఛనుదారులకు నగదు మొత్తం అందించబడుననీ .. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వ సిబ్బంది అందరికి 50 నుంచి 70 వరకు పింఛనుదారులను కేటాయించడం …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
కౌన్సిల్ సమావేశంలో డివిజన్ అభివృద్ధి, పలు సమస్యల పై గళమెత్తిన కార్పొరేటర్ భూక్య సుమన్..
బోడుప్పల్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ భూక్య సుమన్ పాల్గొన్నారు. అనంతరం 21 డివిజన్ అభివృద్ధి, పలు సమస్యలపై కార్పొరేటర్ భూక్య సుమన్ మాట్లాడారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, కుక్కల …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్తాజా వార్తలురాజకీయం
వివేకా హత్య కేసులో సాక్షికి భద్రతను పునరుద్ధరించండి.. వైఎస్సార్ జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడపకు చెందిన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి భద్రతను పునరుద్ధరించాలని వైఎస్సార్ జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ.. సాక్షుల రక్షణ పథకం కింద పిటిషనర్కు 1+1 పోలీసు భద్రత …
-
ఆంధ్రప్రదేశ్
విజయమ్మను జేసీ ప్రభాకర్రెడ్డి కలిసింది వైఎస్ జగన్కు చెక్ పెట్టేందుకేనా..? – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం. వైఎస్ జగన్రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మిని కలిశారు. సోమవారం లోటస్పాండ్కు వెళ్లి విజయమ్మతో కలిసి సాయంత్రం మాట్లాడారు. సుమారు గంటపాటు …