రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూమి విలువను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవిన్యూ, కేటాయించినవి, స్టాంపులు శాఖ మంత్రి అనగా సత్యప్రసాద్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రూపొందించారు. ఏయే ప్రాంతాల్లో ఎంత పెంచాలి.? …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ కొత్త ఎస్సై విజయానంద్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో కొండపల్లి శ్రీనివాస్ లక్ష్యంగా రాజకీయాలు.. తొలగించే ఉద్దేశ్యంతోనే ప్రచారమా.? – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో నాయకుకు చేసే రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఎవరికైనా అయినా చర్యలు తీసుకోవాలి అనుకుంటే ముందుగా తమకు అనుకూలంగా ఉన్న మీడియా నాయకులు వారిపై దుష్ప్రచారం చేస్తారు. అనంతరం వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం చర్యలు …
-
ఆంధ్రప్రదేశ్
పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు.. చంద్రబాబు వద్దన్నా ఆగడం లేదంటూ పేర్ని ఆవేదన – Sravya News
by Sravya Teamby Sravya Teamసామాజిక మాధ్యమాలు వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో …
-
ఆంధ్రప్రదేశ్
తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. సంక్రాంతికి సహకార పోస్టుల భర్తీ.! – Sravya News
by Sravya Teamby Sravya Teamతెలుగుదేశం పార్టీ కృషిచేసిన కూటమి అధికారంలోకి రావడానికి నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులను అప్పగించే ప్రక్రియను సీఎం చంద్రబాబు నాయుడు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్లు, డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన …
-
ఆంధ్రప్రదేశ్
నక్సలైట్లను అరెస్టు చేసినట్లుగా వైసిపి క్యాడర్ అరెస్టులు : సజ్జల రామకృష్ణారెడ్డి – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో వైసిపి కార్యకర్తలు, నాయకులు అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సభ్యుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను జైలులో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ సురేష్ అక్రమ కేసుల్లో నాలుగు …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ క్యాబినెట్లో మార్పులు.. నలుగురు మంత్రులకు ఉద్వాసన.? – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పెద్దలకు పాలనపై పట్టు చిక్కుతోంది. కీలక నిర్ణయాలు తీసుకునే దశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. అయితే, సీఎం చంద్రబాబు నాయుడు ఈ కోరుకునే నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. …
-
ఆంధ్రప్రదేశ్
వైసీపీలోని కాపు నేతలే టార్గెట్.. చేరికలకు కూటమి నేతలు గ్రీన్ సిగ్నల్.! – Sravya News
by Sravya Teamby Sravya Teamగడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీని మరింత బలహీనపరిచేలా ఏపీలో అధికారంలో ఉన్న కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్య నేతలను తమ పార్టీల్లో చేర్చుకునే కార్యక్రమాలను కూటమి నాయకులు వేగవంతం చేశారు. ముఖ్యంగా వైసీపీకి వెన్నుదన్నుగా …
-
ఆంధ్రప్రదేశ్
మెగా బ్రదర్ నాగబాబు ప్రమాణ స్వీకారం అప్పుడే.. ముహూర్తం ఫిక్స్.! – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మంత్రివర్గంలో చేరికకు సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. వీరిద్దరూ చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగానే …
-
ఆంధ్రప్రదేశ్
వాట్సాప్ ద్వారా ఇకపై పౌర సేవలు.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో ప్రజలకు అందించే పౌర సేవలను మరింత సులభంగా పేదలకు చేర్చడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం పౌర సేవలను వాట్సాప్ ద్వారా సిద్ధమవుతోంది. …