బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం లభిస్తుంది అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి 2023 జూలైలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. దానికి ముందే పలు రాష్ట్రాల అధ్యక్షులు …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్
బీజేపీ జిల్లాల అధ్యక్షులను అధిష్టానం ప్రకటించింది.. కీలక నాయకులకు బాధ్యతలు – Sravya News
by Sravya Teamby Sravya Teamభారతీయ జనతా పార్టీ సంస్థగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. రాష్ట్రంలో పార్టీని బలంగా చేయడం ముఖ్య నాయకులకు బాధ్యత అప్పగించింది. ఈ మేరకు మంగళవారం రాత్రిని జిల్లాలకు అధ్యక్షులు నియమిస్తూ జారీ చేసారు. రాష్ట్ర …
-
ఆంధ్రప్రదేశ్
మంచు మనోజ్ సంచలన ట్వీట్.. ఒంటరిగా వస్తాన అన్నకు సవాల్ ! – Sravya News
by Sravya Teamby Sravya Teamమంచు మోహన్ బాబు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం ఇప్పుడు సద్దుమనిగేలా కనిపించడం లేదు. గడిచిన కొద్ది వారాల నుంచి ఈ కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు మనోజ్ పై దాడి జరగడంతోపాటు ఆయన ఆసుపత్రిలో కూడా చేరారు. ఆ తర్వాత …
-
ఆంధ్రప్రదేశ్
విశాఖ ఉక్కు పరిశ్రమకు శుభవార్త.. భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం – Sravya News
by Sravya Teamby Sravya Teamవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గడిచిన కొన్నాళ్లుగా ఉక్కు పరిశ్రమను ప్రోత్సహించవద్దు అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. నెలల తరబడి దీక్షను ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, నిర్వాసితులు కొనసాగించారు. పెద్ద ఎత్తున …
-
ఆంధ్రప్రదేశ్
రేపాటి నుంచి ప్రారంభం కానున్న కోడి పందాలు.. గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు – Sravya News
by Sravya Teamby Sravya Teamసంక్రాంతి పండుగ అంటే చాలు ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు ఉంటాయి. ఈ కోడి పందాలు వీక్షించేందుకు, ఆడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది వస్తుంటారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉభయగోదావరి అనేక …
-
ఆంధ్రప్రదేశ్
మంత్రి ఆనం ఆరోపణల్లో నిజమెంత.. సీసీ ఫుటేజీ విడుదలలో జాప్యం ఎందుకు.! – Sravya News
by Sravya Teamby Sravya Teamవైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల జారీ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 30 మంది వరకు ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ …
-
ఆంధ్రప్రదేశ్
నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మినీ గోకులం ప్రారంభం – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 9.10 గంటలకు …
-
ఆంధ్రప్రదేశ్
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. ఆదేశాలు జారీ చేసింది – Sravya News
by Sravya Teamby Sravya Teamప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారత్లోనూ నమోదవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి వరకు వీధి శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహణకు కీలక ఆదేశాలు జారీ చేశారు. …
-
ఆంధ్రప్రదేశ్
గేమ్ చేంజర్ సినిమా టిక్కెట్లు రేట్లు పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ఎంత పెరిగిందంటే.! – Sravya News
by Sravya Teamby Sravya Teamపుష్ప-2 సినిమా బెనిఫిట్ షో విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన తరువాత ఈ వ్యవహారం పెద్ద వివాదానికి కారణమైంది. ఈ సినిమా హీరో అల్లు అర్జున్ను ఈ వ్యవహారం జైలుపాలు చేసింది. ఆ తరువాత నుంచి …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్.. వచ్చే నెల ఆరో తేదీ నుంచి నిలిపివేత – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో వచ్చే నెల ఆరో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేసేందుకు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వం గడిచిన కొన్ని నెలల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ఉచితంగా అందించిన వైద్య సేవలకు సంబంధించిన బిల్లులను …