జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ కార్పొరేషన్ ఏలేరు రిజర్వాయర్ వరద ప్రభావిత ప్రాంతాలు, పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు జగనన్న కాలనీలో ఉన్నాయి. ఈ సందర్భంగా ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కాకినాడ జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నట్టు. ముంపు ప్రభావిత …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
ఆంధ్రప్రదేశ్
-
ఆంధ్రప్రదేశ్
బుడమేరు గండ్లు పూడ్చడమే లక్ష్యమన్న చంద్రబాబు.. సహాయ చర్యలు వెల్లడి – Sravya News
by Sravya Teamby Sravya Teamవరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ చర్యలను సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం మీడియాకు వెళ్లడించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివరాలను తెలియజేశారు. బుడమేరు గండ్లు పూడ్చడమే తమ ముందున్న లక్ష్యమన్న చంద్రబాబు.. …
-
ఆంధ్రప్రదేశ్
వరదలపై ఏపీలో రాజకీయం.. విమర్శ, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో వరదలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన పాలక, ప్రతిపక్షాలు.. రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఎన్నడూ లేని విధంగా తాజాగా వరద లతో విజయవాడ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. విజయవాడతోపాటు చుట్టుపక్కల అనేక …
-
ఆంధ్రప్రదేశ్
అధికారులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక – Sravya News
by Sravya Teamby Sravya Teamవరద బాధితుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొన్నిచోట్ల ఆహారం పంపిణీ సరిగా జరగలేదని, అనేక చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు సరిగా స్పందించాలని, లేకపోతే కఠిన …
-
ఆంధ్రప్రదేశ్
ఉప్పొంగుతున్న కీలక ప్రాజెక్టులు.. లక్షల క్యూసెక్కులకు చేరిన నీరు – Sravya News
by Sravya Teamby Sravya Teamగడచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీగా వచ్చి చేరిన నీటితో ప్రకాశం బ్యారేజీ, పోలవరం ప్రాజెక్టు వద్ద నీరు ఉప్పొంగుతోంది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి తీవ్రంగా ఉంది. …
-
ఆంధ్రప్రదేశ్
ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం.. అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో వరుసగా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందట చిన్నారులపై అత్యాచారం చేయగా, ఆ తరువాత వివాహితపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న మరోఘోరం కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది. …
-
ఆంధ్రప్రదేశ్
వైసిపి చేజారునున్న రాజ్యసభ ఎంపీలు.. పార్టీకి రాజీనామా చేయనున్న మోపిదేవి వెంకటరమణ – Sravya News
by Sravya Teamby Sravya Teamసార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. 11 …
-
ఆంధ్రప్రదేశ్
వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వలంటీర్లను వదలుకోబోమన్న సీఎం చంద్రబాబు – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గడచిన కొన్నాళ్లుగా వాలంటీర్లుపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. వైసిపి ప్రభుత్వంలో నియమితులైన ఎంతో మంది వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజీనామా చేశారు. ఇప్పటికీ అనేక మంది వాలంటీర్లు కొనసాగుతున్నారు. గడచిన సార్వత్రిక …
-
ఆంధ్రప్రదేశ్
తిరుమల వెంకటేశ్వర స్వామికి సమర్పించిన కానుకల వేలం.. ఎప్పుడంటే.? – Sravya News
by Sravya Teamby Sravya Teamతిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను వేలం వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటనను విడుదల చేసింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల్లో చాలా మంది నగదు సహా కొన్ని వస్తువులను కానుకగా …
-
ఆంధ్రప్రదేశ్
వైఎస్ జగన్ పై విశాఖ టిడిపి నేతలు ఆగ్రహం.. శవ రాజకీయాలు మానాలంటూ హితవు – Sravya News
by Sravya Teamby Sravya Teamఫార్మా కంపెనీలో ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు అంటూ విశాఖకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా శవరాజకీయాలు …