పులివెందుల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బుధవారం ఎంపీడీవో దివాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యల పైన, అభివృద్ధి పైన చర్చించడం జరుగుతుందని తెలిపారు. మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఈ …
ap news
-
-
వేంపల్లెలో రోడ్డు విస్తరణలో భాగంగా 33/11కెవి రాజారెడ్డి నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఫీడర్ నందు మరమ్మతుల కార్యక్రమం చేపట్టనున్నట్లు బుధవారం విద్యుత్ జేఈ శివ దినేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్ సి …
-
రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అలియాస్ వీసా రెడ్డి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తూ పి.గన్నవరం త్రీ రోడ్ జంక్షన్లో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేఖరులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై …
-
ప్రొద్దుటూరు స్థానిక నేతాజీ నగర్ 3వ లైన్ లో నివాసముంటున్న గడ్డమీది బాలనాగమ్మ హత్యోదంతం పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించింది. గంటల వ్యవధిలోనే చేధించి నిందితుడిని అరెస్టు చేశారు. మంగళవారం డిఎస్పీ మురళీధర్ విలేకరులతో మాట్లాడుతూ మృతురాలు భర్త గడ్డమీద రామయ్య …
-
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీ ఆర్ ఎస్ విడిన పార్టీ కి నష్టం లేదని మాజి మంత్రి హరీష్ రావు అన్నారు సంగరెడ్డిలో బుధవారం పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు మహిపాల్ రెడ్డి ని మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన పార్టీ …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
అచ్యుతాపురం సెజ్లో పేలిన రియాక్టర్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన హోంమంత్రి అనిత.
అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం జరిగింది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికుడిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ …
-
శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ధర్మ పరిక్షణకు, త్యాగానికి ప్రతీకగా మోహర్రం నిలుస్తుందని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డిఅన్నారు. ధర్మ పరిరక్షణ, శాంతియుత సమాజ స్థాపన కోసం …
-
మలేరియా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే, వ్యాధి నివారణ సాధ్యమని జిల్లా మలేరియా అధికారి మనోరమ పేర్కొన్నారు. వేంపల్లి మండలంలోని తాళ్ళపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆమె సిబ్బందికి మలేరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. మలేరియా, డెంగీ, చికెన్ …
-
అడవి జంతువులను వెంటాడే చిరంజీవి అనే వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసి, వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. గాలివీడు మండలంలోని వడ్డేపల్లికు చెందిన చిరంజీవి పెంపుడు కుక్కలతో అడవికి …
-
లింగాల మండలం లోని దిగువ లింగాల లో నేడు జాలువాకరు స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవం జరిగింది. పూర్వపు నుంచి గ్రామం లోని కొమ్మద్ది కుటుఁ స్వగృహాలలో నుంచి తయారై మధ్యాహ్న సమయం లో ఊరేగింపుగా పీర్ల చావిడికి రావడం …