రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో రంగారెడ్డి జిల్లా డిఈవో …
telangana news
-
-
తాజా వార్తలుతెలంగాణ
మంత్రి పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకముందే పాలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనల చేయడం, మున్నేరుకు కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. …
-
ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం లో శనివారం రాత్రి జరిగిన ‘పల్లె పాటల ప్రస్తానం పాటకు పాతికేళ్ళు’ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఆలపించిన పల్లె పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. గాయకుడు పాగి వెంకన్న పాటల ప్రస్థానానికి పాతికేళ్ళునిండిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. …
-
నారాయణఖేడ్ పట్టణంలోని మహాంకాళీ నగర్ కాలనీలో గల ఓ ఇంట్లో పొగాకు మరియు నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచారని విశ్వసనీయ సమాచారం అందుకున్న సి.సి.యస్ మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి సుమారు రూ. 4,53,748 విలువ గల …
-
నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాదులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో మక్తల్, నారాయణపేట- కొడంగల్ నియోజకవర్గం లోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణానికై మూడు దశలు …
-
తాజా వార్తలుతెలంగాణ
గౌరవ ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…
ఆందోల్ నియోజకవర్గం ,జూలై 18 (శ్రావ్య న్యూస్ ) చౌటకూర్ మండలంలోవైద్య ఆరోగ్య, శాఖ , దామోదర రాజనర్సింహ & ,సైన్స్ టెక్నాలజీ ఆదేశాల మేరకు గురువారం రోజు న . చౌటకూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద 31 …
-
నారాయణ పేట*జిల్లా మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న 164 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ సందర్బంగా ముదిరాజ్ సంగం కొడంగల్ తాలుక కార్యదర్శి నెల్లి రాములు మాట్లాడుతూ పండుగ సాయన్న అణగారిన వర్గాల తరపున …
-
రాయికల్ పట్టణానికి చెందిన ఇమ్మడి విజయ్ కుమార్- హరిణి ల కుమారుడు హశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాయికల్ మండలం వడ్డలింగాపూర్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం నూనె పప్పు సబ్బులు కూరగాయలుపంపిణీ చేశారు.ఈ సందర్భంగా …
-
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా ఛైర్ మెన్ తులసిరెడ్డి కలిశారు. బుధవారం హైదరాబాదులోని సెక్రటేరియట్ లో తులసిరెడ్డి ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే …
-
జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలువగా నూతన కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెదలు …