జనసేన పులివెందుల సమన్వయకర్త డాక్టర్. హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లెలో జనసేన క్రియాశీల సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో క్రియాశీల సభ్యులకు, జనసేన సభ్యత్వం లాభాలను ప్రజలకు వివరించారు. ప్రమాద జీవిత బీమా5, 00, 000 (ఆక్సిడెంట్ కవరేజ్) వరకు వర్తిస్తుందని …
ap news
-
-
ఆంధ్రప్రదేశ్రాజకీయం
అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని కలిసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు..
అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు కలిశారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా అనేక సంక్షేమ పథకాలు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం.. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డితో కలసి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని ఈ …
-
బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం శంకవరం మెయిన్ రోడ్డు వద్ద పాత కల్వర్టు (బ్రిడ్జి) కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం వెళ్లే వాహనాలన్నీ శంకవరం ఊరిలో నుంచి గిద్దలూరుకు వెళుతుంటాయి. …
-
పలుగురాళ్లపల్లె పంచాయతీ భాకరాపేట గ్రామంలో వెలసిన శ్రీ సద్గురు కేశవ నారాయణస్వామి 125 వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండలాగుడు పోటీలను మండల తెదేపా అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో సీనియర్ కేటగిరి వృషభరాజముల …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ను ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం..
గుంటూరు తూర్పు శాసనసభ్యులుగా ఎన్నికై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా మహమ్మద్ నసీర్ అహ్మద్ ని అధ్యక్షులు కేసన శంకరరావు నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు …
-
పద్మనాభంలో ఉచిత వైద్య శిబిరాన్ని ‘సహాయత హెల్పింగ్ హేండ్స్ ఆర్గనైజషన్’ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, జనరల్ ఫిజీషియన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, నర్సులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ సమయాన్ని నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించారు. …
-
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తొండూరు ఎస్ఐ లక్ష్మినారాయణ హెచ్చరించారు. గురువారం ఆయన తొండూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణ నష్టం చేయకూడదని చెప్పారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే …
-
నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రలతోనే సృష్టిస్తోందని అఖిల భారత సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్ తీవ్రంగా విమర్శించారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్ ఆడిటోరియం లో “సంక్షోభంలో విశాఖ …
-
జాతీయ స్థాయి ఫ్లోర్ బాల్ జట్టు గోల్ కీపర్గా వేంపల్లెలోని డా. వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాచవీటి తేజేంద్ర ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీల్లో తేజేంద్ర గోల్ కీపర్ …