ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం లో శనివారం రాత్రి జరిగిన ‘పల్లె పాటల ప్రస్తానం పాటకు పాతికేళ్ళు’ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఆలపించిన పల్లె పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. గాయకుడు పాగి వెంకన్న పాటల ప్రస్థానానికి పాతికేళ్ళునిండిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. …
telangana latest news
-
-
నారాయణఖేడ్ పట్టణంలోని మహాంకాళీ నగర్ కాలనీలో గల ఓ ఇంట్లో పొగాకు మరియు నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచారని విశ్వసనీయ సమాచారం అందుకున్న సి.సి.యస్ మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి సుమారు రూ. 4,53,748 విలువ గల …
-
నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాదులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో మక్తల్, నారాయణపేట- కొడంగల్ నియోజకవర్గం లోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణానికై మూడు దశలు …
-
తాజా వార్తలుతెలంగాణ
గౌరవ ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…
ఆందోల్ నియోజకవర్గం ,జూలై 18 (శ్రావ్య న్యూస్ ) చౌటకూర్ మండలంలోవైద్య ఆరోగ్య, శాఖ , దామోదర రాజనర్సింహ & ,సైన్స్ టెక్నాలజీ ఆదేశాల మేరకు గురువారం రోజు న . చౌటకూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద 31 …
-
నారాయణ పేట*జిల్లా మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న 164 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ సందర్బంగా ముదిరాజ్ సంగం కొడంగల్ తాలుక కార్యదర్శి నెల్లి రాములు మాట్లాడుతూ పండుగ సాయన్న అణగారిన వర్గాల తరపున …
-
రాయికల్ పట్టణానికి చెందిన ఇమ్మడి విజయ్ కుమార్- హరిణి ల కుమారుడు హశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాయికల్ మండలం వడ్డలింగాపూర్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం నూనె పప్పు సబ్బులు కూరగాయలుపంపిణీ చేశారు.ఈ సందర్భంగా …
-
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా ఛైర్ మెన్ తులసిరెడ్డి కలిశారు. బుధవారం హైదరాబాదులోని సెక్రటేరియట్ లో తులసిరెడ్డి ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే …
-
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీ ఆర్ ఎస్ విడిన పార్టీ కి నష్టం లేదని మాజి మంత్రి హరీష్ రావు అన్నారు సంగరెడ్డిలో బుధవారం పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు మహిపాల్ రెడ్డి ని మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన పార్టీ …
-
తాజా వార్తలుతెలంగాణ
కోటి జనాభా గల మాదిగలను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది:డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
హనుమకొండ జిల్లా : మాదిగ హక్కుల దండోరా రాష్ట్రస్థాయి సమావేశం హనుమకొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు సునీల్ అధ్యక్షతన వివిధ జిల్లాల నుండి వచ్చిన రాష్ట్ర నాయకులు హాజరు కావడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను …
-
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బందిల గిరిబాబు సేవలు అభినందనీయమని బుగ్గారం మండల అభివృద్ధి కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి, విడిసి కార్యవర్గం, సభ్యులు, మండల ప్రజలు కొనియాడారు. బదిలీ పై వెళ్తున్న సందర్భంగా …