జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ కేంద్రం లోనీ పిల్లిగుండ్ల కాలనిలో యదేచ్ఛగా విద్యుత్ పోల్స్ కు అక్రమ విద్యుత్ సర్వీస్ వైర్లు భయం లేకుండా తగిలించుకొని అక్రమంగా విద్యుత్ ను వినియోగించుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. రాజకీయ పరంగా అండదండలు …
telangana updates
-
క్రైమ్తాజా వార్తలురాజకీయంవిద్య
-
ఆందోల్ మండలం పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ఎంపిటిసి కృష్ణ గౌడ్ పదవి కాలం ముగిసిన సందర్భంగా ఆయన నివాసంలో గ్రామ పెద్దలు వీరేశం, శ్రీధర్ రెడ్డి, అమీర్, నారాయణ పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కెసిఆర్ చిత్రపటంలో కూడిన జ్ఞాపకం …
-
తాజా వార్తలుతెలంగాణ
మంత్రి పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకముందే పాలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనల చేయడం, మున్నేరుకు కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. …
-
ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం లో శనివారం రాత్రి జరిగిన ‘పల్లె పాటల ప్రస్తానం పాటకు పాతికేళ్ళు’ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఆలపించిన పల్లె పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. గాయకుడు పాగి వెంకన్న పాటల ప్రస్థానానికి పాతికేళ్ళునిండిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. …
-
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీ ఆర్ ఎస్ విడిన పార్టీ కి నష్టం లేదని మాజి మంత్రి హరీష్ రావు అన్నారు సంగరెడ్డిలో బుధవారం పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు మహిపాల్ రెడ్డి ని మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన పార్టీ …
-
తాజా వార్తలుతెలంగాణ
కోటి జనాభా గల మాదిగలను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది:డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
హనుమకొండ జిల్లా : మాదిగ హక్కుల దండోరా రాష్ట్రస్థాయి సమావేశం హనుమకొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు సునీల్ అధ్యక్షతన వివిధ జిల్లాల నుండి వచ్చిన రాష్ట్ర నాయకులు హాజరు కావడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను …
-
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బందిల గిరిబాబు సేవలు అభినందనీయమని బుగ్గారం మండల అభివృద్ధి కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి, విడిసి కార్యవర్గం, సభ్యులు, మండల ప్రజలు కొనియాడారు. బదిలీ పై వెళ్తున్న సందర్భంగా …
-
తాజా వార్తలుతెలంగాణ
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయండి.. సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలనీ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్ చేశారు. పిడిఎస్ యు రాష్ట్ర కొన్సిల్ సమావేశాలు సంగారెడ్డ్ లోని టి ఎనిజివో భవన్ లో శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిట్ …
-
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ.. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐ.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ దర్నాలో ఐఎన్టియూసి నాయకుడు త్యాగరాజన్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబర రావు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ పాల్గోన్నారు. …
-
అయిదేళ్ల చిన్నారి రియాన్షిక తలలో పెన్ను దిగబడటంతో మృతి చెందింది. భద్రాచలం పట్టణం సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక యూకేజీ చదువుతుంది. మంచంపై కూర్చోని రాసుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తలలోకి పెన్ను దిగింది. దీంతో కుటుంబీకులు వెంటనే స్థానిక …