బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ వనపర్తి జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వ విద్యకు చట్టం మాకు వర్తించదు అంటున్న ప్రైవేట్ స్కూల్స్. స్కూల్ నిర్మాణం పేరుతో అడ్మిషన్ ఫీజు నయా దందా మొదలెట్టారు. అడ్మిషన్ ఫీజు …
latest news
-
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. గ్రామంలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. …
-
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 75,449 మంది దర్శించుకున్నారు. 27,121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చింది. కాగా …
-
తాజా వార్తలుతెలంగాణ
అశ్వరావుపేట SI ఆత్మహత్య ఘటనపై స్పందించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్..
భద్రాద్రి కొత్తగూడేం జిల్లా అశ్వరావుపేట SI ఆత్మహత్య ఘటనపై జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నఅశ్వరావుపేట SI నుపరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై …