Home » వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ ఒక మూలవేతనం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. అన్ని స్థాయిల ఉద్యోగులు, పింఛనర్లతో కలిపి రూ.15 కోట్లు అందించారు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in