నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొల్లూరుపల్లి శివారు ప్రాంతంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. టపాకాయలు నిల్వ చేసిన గోడౌన్లో …
వరదలతో అతాలకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ పరిశ్రమ అండగా నిలుస్తోంది. హీరోలు వాళ్ల వంతు సాయం చేస్తున్నారు. తాజాగా …
తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. …
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందజేశారు. తెలుగు …
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా ఏడో నంబర్ యూనిట్లో భారీ శబ్ధం …
వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చంద్రబాబు …
ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ & తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి
భారీ వర్షాలు, వరద నీటి ప్రవాహానికి ఏపీ ప్రజలు అల్లాడిపోయారు. ఈ కీలక మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ …
భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల ఆలయానికి భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వరదల కారణంగా పలు రైళ్లు రద్దు అవ్వడంతో …
ఏపీలో మరో మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. పలు చోట్ల మోస్తరు …
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించి …
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. …